
సీఎం కేసీఆర్ను కలిసిన జయప్రద
ప్రముఖ సినీ నటి జయప్రద శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిశారు.
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయప్రద శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిశారు. ఈ నెల 27న జరిగే తన చెల్లెలి కుమార్తె నిశ్చితార్థానికి హాజరు కావాల్సిందిగా ఆయన్ని ఆహ్వానించారు.