జనం మధ్యనే జీవన్‌రెడ్డి సతీమణి | Jeevan Reddy Wife In Public Meeting In Armoor | Sakshi
Sakshi News home page

జనం మధ్యనే జీవన్‌రెడ్డి సతీమణ

Nov 23 2018 4:00 PM | Updated on Nov 23 2018 4:01 PM

Jeevan Reddy Wife In Public Meeting In Armoor - Sakshi

సాక్షి, ఆర్మూర్‌: ఆర్మూర్‌ పట్టణంలోని మినీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించగా టీఆర్‌ఎస్‌ ఆర్మూర్‌ అసెంబ్లీ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి వేదికపైకి వెల్లకుండా ప్రజల్లో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement