ఈనెల 21న వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు సెలవు పొందొచ్చని పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ఈనెల 21న వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు సెలవు పొందొచ్చని పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటు హక్కు కలిగి, నియోజకవర్గం బయటి ప్రాంతాల్లో పని చేస్తున్న వారు కూడా సెలవు ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు.