రైతు రుణమాఫీ కోసం ఇప్పటికే 4250 కోట్ల రూపాయలు కేటాయించమని బడ్జెట్ ప్రసంగంలో ఈటెల తెలిపారు
ఇప్పటికే రైతు రుణమాఫీకి రూ.4250 కోట్లు: ఈటెల
Nov 5 2014 11:55 AM | Updated on Jun 4 2019 5:04 PM
హైదరాబాద్: రైతు రుణమాఫీ కోసం ఇప్పటికే 4250 కోట్ల రూపాయలు కేటాయించమని బడ్జెట్ ప్రసంగంలో ఈటెల తెలిపారు. మిగితా నిధులను వచ్చే మూడేళ్లలో దశలవారిగా చెల్లిస్తాం అని ఈటెల అన్నారు.
ఇన్ పుట్ సబ్సీడి, 480 కోట్ల రూపాయలు చెల్లించాం. ఉద్యావనశాఖకు 250 కోట్లు, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు 10 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు.
Advertisement
Advertisement