రైతు సమస్యలపై దృష్టి సారించండి | ysrcp leader konda raghava reddy slams on cm kcr over farmers runa mafi | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలపై దృష్టి సారించండి

Published Mon, Jun 20 2016 2:15 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

రైతు సమస్యలపై దృష్టి సారించండి - Sakshi

రైతు సమస్యలపై దృష్టి సారించండి

హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని టీ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో సోమవారం ఆయన మాట్లాడుతూ...తక్షణమే వడ్డీతో సహా రైతుల రుణమాఫీని అమలు చేయాలన్నారు.

రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కొండా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ హైటెక్ పోకడలు మాని...రైతు సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement