గంటల్లోనే పరిహారం | Sakshi
Sakshi News home page

గంటల్లోనే పరిహారం

Published Mon, May 6 2024 5:10 PM

-

2020, మే 7వ తేదీన జరిగిన ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదంలో 12 మంది మృత్యువాతపడ్డారు. అనేక మంది అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆ పరిశ్రమ చుట్టు పక్కల గ్రామాలను తరలించింది. వారందరికీ వారం రోజుల పాటు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించింది. అలాగే మృతుల కుటుంబాలకు రూ.కోటి, ఆస్పత్రిలో చికిత్ప పొందిన వారికి రూ.10 లక్షలు, ఆ ప్రాంతంలో ఉన్న ఒక్కరికీ రూ.10 వేలు చొప్పున నష్టపరిహారం కేవలం మూడు నుంచి వారం రోజుల్లోనే అందించింది. అంత భారీ స్థాయిలో పరిహారం సీఎం జగన్‌ ప్రకటించడంతో ప్రతిపక్షాల సైతం నోరెళ్లబెట్టాయి.

Advertisement
Advertisement