తుమ్మపాల: సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా మలేరియా అధికారి శాంతిప్రభ అన్నారు. మండలంలో తగరంపూడి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రికి వస్తున్న రోగుల ఓపీ వివరాల ప్రకారం వారికి అందిస్తున్న వైద్యసేవలు, మందుల పంపిణీపై ఆరా తీశారు. ఫార్మసీ, స్టోర్స్, కోల్డ్ చైన్రూమ్, ఓటీ రూమ్, వార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో సిబ్బంది పనితీరు, అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈవో బి.తిరుపతిరావు, హెల్త్ సూపర్ వైజర్ ఉదయ్కుమార్ పాల్గొన్నారు.
No Headline
Published Sat, Jun 15 2024 1:24 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?
- అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ
- హీరోయిన్ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?
- ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
- కాజీపేట-బల్లార్ష రూట్లో పనులు.. పలు రైళ్లు రద్దు
- ‘విద్యుత్’ కమిషన్ విచారణ నిలిపేయండి
- నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు
- 'మాన్సాస్' కౌలు కిరికిరి
- రాజ్యాంగేతర శక్తుల కరాళ నృత్యం
- ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి
Advertisement