ఎంవీపీకాలనీ(విశాఖ): నగరంలోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్తో ఏపీ చాంబర్స్ విశాఖపట్నం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరుసంస్థల ప్రతినిధులు ఎంవీపీకాలనీలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఎంవోయూలో భాగంగా విద్యార్థులు, ట్రైనీల్లో నైపుణ్యం, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఏపీ చాంబర్స్ సేవలందిస్తుంది. ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ తన సభ్య పరిశ్రమల ద్వారా ప్లేస్మెంట్ డ్రైవ్లు, పలు కోర్సుల్లో యువతకు శిక్షణ ఇవ్వనుంది. ఎస్డీఐ సీఈవో ఇంతియాజ్ అర్షద్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ విశాఖ జోన్ చైర్మన్ శ్రీనాథ్ చిట్టూరి తదితరులు పాల్గొన్నారు.
‘స్కిల్’ఇన్స్టిట్యూట్తో ఏపీ చాంబర్స్ ఎంవోయూ
Published Sun, Jun 16 2024 1:16 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?
- అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ
- హీరోయిన్ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?
- ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
- కాజీపేట-బల్లార్ష రూట్లో పనులు.. పలు రైళ్లు రద్దు
- ‘విద్యుత్’ కమిషన్ విచారణ నిలిపేయండి
- నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు
- 'మాన్సాస్' కౌలు కిరికిరి
- రాజ్యాంగేతర శక్తుల కరాళ నృత్యం
- ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి
Advertisement