సీతమ్మధార(విశాఖ): ఆశీలమెట్టలోని సంపత్ వినాయగర్ హుండీల ఆదాయం లెక్కింపు ప్రక్రియ శనివారం దేవదా య శాఖ సహాయ కమిషనర్, ఈవో కె.శిరీషా ఆధ్వర్యంలో జరిగింది. మొత్తం 28 రోజులకు గానూ రూ.18,28,509 వచ్చినట్లు ఈవో తెలిపారు. అలాగే 228 గ్రాముల వెండి, 27 యూఎస్ఏ డాలర్లు, 20 సింగపూర్ డాలర్లు, 20 థాయ్ బాట్లు, 6 మలేషియా రింగిట్లు వచ్చినట్లు వెల్లడించారు. దేవదాయ శాఖ తనిఖీదారులు జి.వి.రమాబాయి, ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ టి.చోళన్ పర్యవేక్షణలో శివజ్యోతి, వేంకటేశ్వర సేవా సంఘం సభ్యులు లెక్కించారు. ఆలయ సిబ్బంది జి.గోవిందరెడ్డి, డి.ఎస్.ప్రసాద్, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.
సంపత్ వినాయగర్ హుండీ ఆదాయం రూ.18.28 లక్షలు
Published Sun, Jun 16 2024 1:16 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?
- అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ
- హీరోయిన్ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?
- ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
- కాజీపేట-బల్లార్ష రూట్లో పనులు.. పలు రైళ్లు రద్దు
- ‘విద్యుత్’ కమిషన్ విచారణ నిలిపేయండి
- నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు
- 'మాన్సాస్' కౌలు కిరికిరి
- రాజ్యాంగేతర శక్తుల కరాళ నృత్యం
- ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి
Advertisement