మహారాణిపేట (విశాఖ): జిల్లాలో యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 26 కేంద్రాల్లో ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరగనుంది. మొత్తం 9,635 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఆయా కేంద్రాల్లో వసతులు కల్పించి, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 మంది రూట్ ఆఫీసర్లు, 26 మంది లైజన్ ఆఫీసర్లు, 26 సూపర్వైజర్లను నియమించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు.
నేడు యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష
Published Sun, Jun 16 2024 1:18 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?
- అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ
- హీరోయిన్ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?
- ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
- కాజీపేట-బల్లార్ష రూట్లో పనులు.. పలు రైళ్లు రద్దు
- ‘విద్యుత్’ కమిషన్ విచారణ నిలిపేయండి
- నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు
- 'మాన్సాస్' కౌలు కిరికిరి
- రాజ్యాంగేతర శక్తుల కరాళ నృత్యం
- ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి
Advertisement