MP Avinash Reddy Inspected Lands Along With Study Committee, Details Inside - Sakshi
Sakshi News home page

భూములను పరిశీలించిన ఎంపీ అవినాష్‌రెడ్డి

Published Wed, Dec 7 2022 7:47 PM | Last Updated on Wed, Dec 7 2022 8:27 PM

MP Avinash Reddy Inspected Lands Along With Study Committee - Sakshi

కడప పట్టణంలో అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల సందర్బంగా జరిగిన ప్రార్థనలో పార్లమెంట్ సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు.

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కడప పట్టణంలో అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల సందర్బంగా జరిగిన ప్రార్థనలో పార్లమెంట్ సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు అధిక వర్షాలతో భూములు జవుకు ఎత్తుతున్న విషయాన్ని ఇటీవల లింగాల మండల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి రైతులు తీసుకెళ్లారు.

ఆ సమస్యపై అధ్యయనం చేయటానికి వచ్చిన కమిటీ సభ్యులతో కలిసి రైతుల భూములను ఎంపీ పరిశీలించారు. ఆయన వెంట ఓఎస్డీ అనిల్ కుమార్‌రెడ్డి.. ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్‌, గ్రౌండ్ వాటర్ శాఖ అధికారులు, మండల నాయకులు ఉన్నారు.


చదవండి: ఆ మాట జగనన్నే చెప్పాడని కూడా చెప్పండి: సీఎం జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement