విషాదం: హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ ఆత్మహత్య | Professor Deceased At Hyderabad Central University | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ ఆత్మహత్య

Nov 29 2020 6:47 PM | Updated on Nov 29 2020 6:56 PM

Professor Deceased At Hyderabad Central University - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. మెడికల్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ రిషీభరద్వాజ్‌ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హెచ్‌సీయూలో ఆయన ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్‌. కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement