శ్రీరామకొండ.. జనసంద్రం | Sakshi
Sakshi News home page

శ్రీరామకొండ.. జనసంద్రం

Published Thu, Apr 18 2024 9:40 AM

- - Sakshi

మ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీరామకొండ క్షేత్రంలో సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రామయ్య కల్యాణోత్సవంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని తిలకించారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి దంపతులు సీతారాముల కల్యాణంలో పాల్గొనగా.. కోయిల్‌కొండకు చెందిన లక్ష్మీనారాయణగౌడ్‌ బియ్యం గింజలపై శ్రీరామనామం రాసి, తలంబ్రాలుగా అందజేశారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

శ్రీరామకొండలో సీతారాముల కల్యాణం జరిపిస్తున్న అర్చకులు

Advertisement

తప్పక చదవండి

Advertisement