వేమనపల్లి: వడగళ్ల వానకు పంట నష్టపోయామని, పరిహారం ఇచ్చి ఆదుకోవాలని మండలంలోని రైతులు బుధవారం స్థానిక తహసీల్దా ర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వేమనపల్లి, రాజారాం, మంగెనపల్లి, జాజులపేట, సుంపుటం గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి పైరు నేలకొరిగిందని, వడగళ్ల తాకిడికి గింజ లేకుండా రాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల వరకు పొలాలు ఆరే పరిస్థితి లేదని, గ్రామాల వారీగా పంట నష్టం అంచనా వేయాలని అన్నారు. అ నంతరం తహసీల్దార్ కార్యాలయ రికార్డు అసిస్టెంట్ హుస్సేన్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కుర్రు వెంకటేశం, రైతులు గొండె రవి, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, శేఖర్రెడ్డి, కొండ బాపు, తలండి సురేష్, భీరయ్య, విలాస్ తదితరులు పాల్గొన్నారు.
పరిహారం ఇప్పించాలని రైతుల ధర్నా
Published Wed, May 8 2024 11:45 PM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఏడో విడతలో టఫ్ ఫైట్
- త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత ఆహ్వానం
- పిన్నెల్లి పిటిషన్పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
- కుల్దీప్ యాదవ్కు ఊహించని షాక్!
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
Advertisement