నర్సాపూర్(జి): ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచి ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. నర్సాపూర్ (జీ), రాంపూర్ గ్రామాల్లో శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. అబద్ధపు వాగ్దానాలిచ్చి రా ష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మళ్లీ మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తోందని విమర్శించా రు. మోదీని మూడోసారి ప్రధానిని చేయడమే ల క్ష్యంగా ముందుకెళ్లాలని కోరారు. బీజేపీ ఎంపీ అ భ్యర్థి నగేశ్ మాట్లాడుతూ.. మోదీ నాయకత్వాన్ని దేశానికి మరోసారి అందించడమే లక్ష్యంగా తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్రెడ్డి, నాయకులు సత్యనారాయణగౌడ్, నరేందర్, రాజేందర్, దత్తురాం, సుధాకర్, లక్ష్మణ్, విజయ్, గంగారాం, సవీన్, రాజు పాల్గొన్నారు.
మోదీ నాయకత్వాన్ని బలపరచండి
Published Sun, May 5 2024 3:25 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- హైదరాబాద్లో మినీ కశ్మీర్ అందాలు (ఫొటోలు)
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్కే రక్షణ లేదు..
- Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement