రాయగడ: జిల్లాలోని సదరు సమితి కొత్తపేట పంచాయతీ సింఘనాపూర్లొ గత ఏడాది నిర్మించిన సీతారామ ధ్యాన మందిరం ప్రథమ వార్షికోత్సవాన్ని శుక్రారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీచైతన్యరాంజీ ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవాల్లొ కొత్తపేట, జేకేపూర్, ఇరుకుబడి, పితామహాల్ పంచాయతీల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశేష నామార్చన, కుంకుమ, అభిషేక తదితర పూజా కార్యక్రమాలలు జరిగాయి. సంకీర్తనలు, భజన కార్యక్రమాలతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఘనంగా ధ్యాన మందిర వార్షికోత్సవం
Published Sat, May 25 2024 3:15 PM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియామకం
భక్తులతో ఆలయాలు కిటకిట
అర్ధరాత్రి విజయవాడలో భారీ వర్షం (ఫొటోలు)
నాన్న వంటబట్టించిన కళ
రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి పీఎం కిసాన్ 17వ విడత
ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
వెరై‘టీ’.. చాయ్ జీపీ‘టీ’..
అధికార అహంతో రెచ్చిపోతున్న పచ్చ సైకోలు
పాలస్తీనియన్లకు భారీ ఊరట.. ఇజ్రాయెల్కు కీలక ప్రకటన
పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
తప్పక చదవండి
- జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- చెలరేగిన శ్రీలంక బ్యాటర్లు.. నెదర్లాండ్స్ ముందు భారీ టార్గెట్
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
- రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జవానులు దుర్మరణం
- దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి
- సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
- సెల్ఫీ జోష్.. డేంజర్ బాస్
- ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం
Advertisement