కర్నూలు లోక్‌సభ సమన్వయకర్తగా బీవై రామయ్య | Kurnool Lok Sabha Coordinator BY Ramaiah | Sakshi
Sakshi News home page

కర్నూలు లోక్‌సభ సమన్వయకర్తగా బీవై రామయ్య

Mar 9 2024 4:20 AM | Updated on Mar 9 2024 8:20 AM

Kurnool Lok Sabha Coordinator BY Ramaiah - Sakshi

అమలాపురం లోక్‌సభ సమన్వయకర్తగా రాపాక

రాజోలు అసెంబ్లీకి గొల్లపల్లి సూర్యారావు

వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తల నియామకం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రెండు పార్లమెంట్‌ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్‌సీపీ సమన్వకర్తలను నియమించింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గానికి బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గానికి రాపాక వరప్రసాదరావు, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి గొల్లపల్లి సూర్యారావులను సమన్వయకర్తలుగా నియమించారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement