కొరుక్కుపేట : సేవాభావం పెంపొందించుకుని, తమవంతుగా సమాజానికి సేవ చేయాలని ఆవలూరులోని శ్రీఓం పంచశక్తి పీఠం వ్యవస్థాపక పీఠాధిపతి జగద్గురు శ్రీఓం ఆది సత్యేంద్రస్వామి ఉద్భోదించారు. చైన్నె కొరట్టూరు సమీపంలోని శ్రీ అరుణోదయం బాలురు, బాలికల గృహాన్ని జగద్గురు శ్రీఓం ఆది సత్యేంద్రస్వామి సందర్శించారు. ఆ గృహంలోని దివ్యాంగులైన చిన్నారులకు అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వామీజీ ఎదుట సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. చివరగా స్వామీజీ బాలబాలికల నుదుట తిలకాలు దిద్ది అందరినీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో హోమ్ మేనేజింగ్ ట్రస్ట్రీ అయ్యప్పన్ సుబ్రమణియన్, ట్రస్టీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. అనంతరం స్వామీజీ అను గ్రహభాషణం చేస్తూ మానవత్వం దైవత్వానికి దారి తీస్తుందని, మానవ సేవే మాధవ సేవ కనుక అంద రూ సేవాభావం పెంపొందించుకుని పేదలకు తమవంతు సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
సేవాభావం పెంపొందించుకోవాలి
Published Wed, May 8 2024 8:50 AM
Advertisement
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
రిజిస్ట్రేషన్ల జోరు
ముంపు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలి
కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
యూనిఫాం స్టిచింగ్ వేగవంతం చేయాలి
ఇరిగేషన్ ఎస్ఈ ఎవరు?
జీపీని తనిఖీ చేసిన డీపీఓ
పెట్టుబడి తగ్గి.. దిగుబడి పెరిగి
మార్పుతో మంచి ఫలితాలు..
పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!
బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ కాన్వాయ్ బీభత్సం.. ఇద్దరు మృతి
తప్పక చదవండి
- టీమిండియా హెడ్కోచ్గా కాదు!.. గంభీర్ వ్యాఖ్యలు వైరల్
- Hardik- Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
- ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్
- సీఈవో మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
- T20 WC: ఓపెనర్గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
- భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
- నీతా అంబానీ తాగే వాటర్ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్ సంగతేంటి?
- 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!
- ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!
Advertisement