డాబాగార్డెన్స్: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి ఈ నెల 10న జరిగే చందనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్వర్మ ఆదేశించారు. చందనోత్సవం ఏర్పాట్లపై జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్వర్మ అధికారులతో తన చాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వామి నిజరూప దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. భక్తులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు విరివిగా అందించాలన్నారు. కొండపైన, కొండ దిగువన పలు ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేసి, వాటికి నిరంతరం నీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నడక, రోడ్డు మార్గాల్లో త్వరగా విద్యుత్ దీపాలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రదేశాలతో పాటు స్వామి దర్శన మార్గాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రణాళికా అధికారులను ఆదేశించారు. మూడు షిప్టుల్లో కార్మికులను నియమించి, ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టాలన్నారు. చందనోత్సవం ఏర్పాటు పనులు నిరంతరం పర్యవేక్షించేలా సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచాలని సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్వాహకులకు కమిషనర్ సూచించారు. ప్రధాన ఇంజినీరు రవికృష్ణంరాజు, అదనపు కమిషనర్లు వె.శ్రీనివాసరావు, వి.సన్యాసిరావు, పర్యవేక్షక ఇంజినీర్లు రవి, వినయ్కుమార్, శ్యాంసన్ రాజు, రామ్మోహనరావు, వేణుగోపాల్, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
త్వరితగతిన చందనోత్సవం ఏర్పాట్లు
Published Wed, May 8 2024 5:15 AM
Advertisement
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
రిజిస్ట్రేషన్ల జోరు
ముంపు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలి
కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
యూనిఫాం స్టిచింగ్ వేగవంతం చేయాలి
ఇరిగేషన్ ఎస్ఈ ఎవరు?
జీపీని తనిఖీ చేసిన డీపీఓ
పెట్టుబడి తగ్గి.. దిగుబడి పెరిగి
మార్పుతో మంచి ఫలితాలు..
పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!
బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ కాన్వాయ్ బీభత్సం.. ఇద్దరు మృతి
తప్పక చదవండి
- టీమిండియా హెడ్కోచ్గా కాదు!.. గంభీర్ వ్యాఖ్యలు వైరల్
- Hardik- Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
- ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్
- సీఈవో మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
- T20 WC: ఓపెనర్గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
- భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
- నీతా అంబానీ తాగే వాటర్ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్ సంగతేంటి?
- 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!
- ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!
Advertisement