గుజరాత్‌లో విషాదం... 19 మంది మృతి | Lorry Accident In Gujarat | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో విషాదం... 19 మంది మృతి

May 19 2018 8:35 AM | Updated on Aug 30 2018 4:17 PM

Lorry Accident In Gujarat - Sakshi

గాంధీనగర్‌ : గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. లారీ అదుపు తప్పి బోల్తా పడిన దుర్ఘటనలో 19మంది దుర్మరణం చెందారు. సిమెంట్‌, ఇటుకల లోడ్‌తో ప్రయాణిస్తున్న లారీ భావ్‌నగర్‌- అహ్మదాబాద్‌ హైవే మార్గంలోని భవలాయి గ్రామ సమీపంలో బోల్తా పడింది. శనివారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా..మరో ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా  ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement