మద్ది ఆలయానికి రూ.2.01 లక్షల విరాళం | rs.2.01 laks donate to maddi temple | Sakshi
Sakshi News home page

మద్ది ఆలయానికి రూ.2.01 లక్షల విరాళం

Published Tue, Oct 4 2016 10:27 PM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM

మద్ది ఆలయానికి రూ.2.01 లక్షల విరాళం - Sakshi

మద్ది ఆలయానికి రూ.2.01 లక్షల విరాళం

 జంగారెడ్డిగూడెం రూరల్‌ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం ఓ భక్తుడు రూ.2,01,116 విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని జంగారెడ్డిగూడెంకు చెందిన వందనపు స్వరాజ్య లక్ష్మి జ్ఞాపకార్థం భర్త వందనపు వెంకటేశ్వరరావు ఆలయ చైర్మన్‌ ఇందుకూరి రంగరాజు,  ఈవో పెన్మెత్స విశ్వనాథరాజులకు అందజేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు పాల్గొన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement