పొత్తులపై కొత్తగా చెప్పేది లేదు: పొన్నాల | alliance talks continues with CPI, says Ponnala lakshmaiah | Sakshi
Sakshi News home page

పొత్తులపై కొత్తగా చెప్పేది లేదు: పొన్నాల

Published Thu, Mar 27 2014 5:45 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పొత్తులపై కొత్తగా చెప్పేది లేదు: పొన్నాల - Sakshi

పొత్తులపై కొత్తగా చెప్పేది లేదు: పొన్నాల

పొత్తులకు తమ ద్వారాలు తెరిచే ఉంటాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.

న్యూఢిల్లీ: పొత్తులకు తమ ద్వారాలు తెరిచే ఉంటాయని తెలంగాణ  పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. పొత్తులపై కొత్తగా చెప్పేది లేదన్నారు. సీపీఐతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అభ్యర్ధుల ఎంపిక చివరి దశకు వచ్చిందన్నారు. తెలంగాణలో ప్రచారాన్ని మొదలుపెట్టామని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అందరికీ ఆరోగ్య హక్కు కల్పించామన్నారు.

ఎంఐఎంతో ఎన్నికల అవగాహనతో ముందుకెళ్తామన్నారు. సీపీఐతో చర్చల కోసం హైదరాబాద్ బయలుదేరిన పొన్నాల లక్ష్మయ్య రేపు మళ్లీ ఢిల్లీకి రానున్నారు. సీపీఐకి ఒక ఎంపీ, 8 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement