హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి లక్నో వెళ్లాల్సిన జెట్ ఎయిర్వేస్ విమానంలో సోమవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం ఆరు గంటలకు వెళ్లాల్సిన ఈ విమానం రద్దు కావటంతో విమానాశ్రయ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లక్నో వెళ్లాల్సిన సుమారు 80మంది ప్రయాణికులను వేరే విమానం ద్వారా లక్నోకు తరలించారు.
జెట్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక లోపం
Published Mon, Nov 24 2014 9:13 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
Advertisement
Advertisement