21 ఏళ్ల తర్వాత... | Amitabh, Ramya Krishna reunite after twenty years | Sakshi
Sakshi News home page

21 ఏళ్ల తర్వాత...

Published Fri, Apr 5 2019 3:52 AM | Last Updated on Fri, Apr 5 2019 3:52 AM

Amitabh, Ramya Krishna reunite after twenty years - Sakshi

అమితాబ్‌ బచ్చన్‌, రమ్యకృష్ణ

50 ఏళ్ల సినీ కెరీర్‌లో తొలిసారి ఓ తమిళ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే.. 21 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణతో కలసి నటించనున్నారు. అమితాబ్‌ బచ్చన్, యస్‌.జె.సూర్య ముఖ్య పాత్రల్లో తమిళవానన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉయంర్ద మణిదన్‌’. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌కు జోడీగా రమ్యకృష్ణ కనిపిస్తారు. 1998లో రిలీజైన ‘బడే మియా చోటే మియా’ సినిమాలో అమితాబ్‌– రమ్యకృష్ణ జోడీగా కనిపించారు. 21 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement