నాల్గో వికెట్ కోల్పోయిన టీమిండియా(201/4) | virat kohli lose 4th wicket at 201 runs | Sakshi
Sakshi News home page

నాల్గో వికెట్ కోల్పోయిన టీమిండియా(201/4)

Published Sat, Jan 10 2015 10:43 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

virat kohli lose 4th wicket at 201 runs

సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా నాల్గో వికెట్ ను కోల్పోయింది. విరాట్ కోహ్లీ (46) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు.  టీమిండియా స్కోరు 201 పరుగుల వద్ద ఉండగా కోహ్లీ అనవసరపు షాట్ కోసం యత్నించి వెనుదిరిగాడు .ప్రస్తుతం అజ్యింకా రహానే(10) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.

ఇంకా ఆరు వికెట్లు చేతిలో ఉన్న టీమిండియా విజయానికి 148  పరుగుల దూరంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement