చిరుధాన్యాల సాగు పెరగాలి | Increase To Small Grains Says Harish Rao | Sakshi
Sakshi News home page

చిరుధాన్యాల సాగు పెరగాలి

Published Sun, Dec 1 2019 6:05 AM | Last Updated on Sun, Dec 1 2019 6:05 AM

Increase To Small Grains Says Harish Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు పెరగాల్సిన అవసరం ఉందని, చిరుధాన్యాలు ఆహారంలో భాగం కావాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. చిరుధాన్యాల ఆవశ్యకతపై ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో హెచ్‌ఐసీసీ లో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో పాటు రసాయనాలు వాడని ఆహారపు పంటలు వంటి వాటిపై దృష్టి సారిం చాలని పిలుపునిచ్చారు.  అనంతరం చిరుధాన్యాల స్టాళ్లను మంత్రి సందర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement