రంగారెడ్డి జిల్లాను తూర్పు, పశ్చిమగా రెండు జిల్లాలు చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కోదండరామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శేఖర్, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమాఖ్య నాయకులు పాల్గొన్నారు.
రంగారెడ్డిని రెండు జిల్లాలుగా చేయాలి: కోదండరామ్
Published Tue, Oct 13 2015 2:40 PM | Last Updated on Sat, Aug 11 2018 7:54 PM
Advertisement
Advertisement