కరకట్ట గొడవ.. వాస్తవాలు తెలుసుకోవాలి: డీఐజీ | Guntur Range DIG Trivikram Varma Comments On Media | Sakshi
Sakshi News home page

కరకట్ట గొడవ.. వాస్తవాలు తెలుసుకోవాలి: డీఐజీ

Published Mon, Sep 20 2021 6:27 PM | Last Updated on Mon, Sep 20 2021 9:17 PM

Guntur Range DIG Trivikram Varma Comments On Media - Sakshi

సాక్షి, గుంటూరు: కరకట్ట గొడవపై కొన్ని మీడియా సంస్థలు అసత్య కథనాలు రాశాయని డీఐజీ త్రివిక్రమ వర్మ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరకట్టపై గొడవ జరిగితే, మాజీ సీఎం ఇంటిపై దాడి జరిగిందని తప్పుడు కథనాలు రాయడం ఎంత వరకు సమంజసం అని డీఐజీ ప్రశ్నించారు. మీడియాలో కథనాలు రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని డీఐజీ హితవు పలికారు. అబద్ధాలు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కరకట్టపై ఎవరు దాడి చేశారో... ఎక్కడ దాడి చేశారో వీడియోలను మీడియాకు డీఐజీ చూపించారు.
చదవండి:
‘వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించింది’
ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం మేమే అడిగాం: నిర్మాత కళ్యాణ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement