ఉప్పలగుప్తం: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామ పంచాయతీ పరిధి సూదాపాలెంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ఒకేచోట కనివిందు చేస్తున్నాయి. ప్రతీ 2 వేల మంది జనాభాకు చేరువగా, ఎటువంటి ఇబ్బందులకు తావు లేకుండా సేవలు అందించాలనే దృక్పథంతో ఈ భవనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మాణాలు చేపట్టిన రైతుభరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లీనిక్లతో భవనాలు ఒకేచోట రావటంతో గ్రామం కొత్తకళను సంతరించుకుంది. రూ.54 లక్షల వ్యయంతో నాడు – నేడుతో అభివృద్ధి చేసిన జెడ్పీ ఉన్నత పాఠశాల, గ్రామ సచివాలయం–1 పరిధిలో రూ.1.30 కోట్లతో, సచివాలయం–2 పరిధిలో రూ.56 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లతో గ్రామాల్లో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి కనిపిస్తోంది. రూ.43.60 లక్షలతో సచివాలయ భవనం, రూ.23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, రూ.20.80 లక్షలతో వైఎస్సార్ విలేజ్ క్లీనిక్లను నిర్మించారు. దీంతో గతంలో మాదిరిగా మండల కేంద్రానికి వెళ్లవలసిన అవసరం లేకుండా ప్రజలు సమస్యలు, అవసరాలు గ్రామంలోనే తీరుతున్నాయి. పైగా ప్రభుత్వ భవనాలన్నీ తమ గ్రామంలో ఒకే చోట ఉండటంతో కొత్త అందం కనిపిస్తోందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘పల్లె’వించిన ప్రగతి
Published Fri, May 10 2024 1:30 PM
1/2
2/2
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మల్లె మొగ్గ మూవీ సక్సెస్ మీట్.. పోస్టర్ లాంఛ్!
నా పై వచ్చిన అతి పెద్ద ఆరోపణ అదే: ప్రధాని మోదీ
పాయల్ రాజ్పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!
ఐఫోన్పై రూ.26వేలు డిస్కౌంట్.. ఎక్కడంటే..
బస్ సర్వీస్ ప్రారభించనున్న ఉబర్.. మొదట ఆ నగరంలోనే..
ఓటేసిన వ్యాపార ప్రముఖులు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
రతన్టాటా.. అణువణువూ ఆదర్శమే..!
తప్పక చదవండి
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement