బీఆర్‌ఎస్‌ ఏం తక్కువ చేసిందో చెప్పాలి.. | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఏం తక్కువ చేసిందో చెప్పాలి..

Published Thu, May 9 2024 5:05 AM

-

నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీలో చేరారని.. బీఆర్‌ఎస్‌ ఏం తక్కువ చేసిందో ప్రజలకు చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీ మళ్లీ అధికాంలోకి వస్తే, రాజ్యాంగం రద్దు చేస్తోందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రిజర్వేషన్లు కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. నిత్యావసర ధరలు పెంచడంతో పాటు రిజర్వేషన్లు రద్దు చేస్తానన్న మోదీని పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రవీణ్‌కుమార్‌ను ఎంపీగా గెలిపిస్తే, ఈప్రాంతానికి గౌరవం పెరుగుతుందని.. స్థానికుడైన ఆర్‌ఎస్‌పీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Advertisement
Advertisement