నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో బుధవారం గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్లో భాగంగా సంస్థలో పని చేసే ఉద్యోగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యులు విద్యాసాగర్రావు, చంద్రిక ఆధ్వర్యంలో 60 మంది ఉద్యోగులకు బీపీ, షుగర్, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించారు. అవసరమైనవారికి మాత్రలు అందజేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు బాధ్యతతో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్, సహాయ మేనేజర్లు రాజశేఖర్, నవీన్కుమార్, సిబ్బంది ఉన్నారు.
ఆర్టీసీ డిపోలో వైద్యపరీక్షలు
Published Thu, May 16 2024 1:30 PM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- చేప ప్రసాదంగా కొల్లేరు కొర్రమీను
- వేడికి ‘కోడి’ విలవిల!
- Lok Sabha Election 2024: ఫరీద్కోట్...బహుముఖ పోటీ
- కేసీఆర్కు సీఎం రేవంత్ ఆహ్వానం
- గొర్రెల స్కీం కుంభకోణంలో కీలక అరెస్టులు
- Lok Sabha Election 2024: ఏడో విడతలో 5 హాట్ సీట్లు
- Lok Sabha Election 2024: మూడు సీట్లు... ముచ్చెమటలు!
- ఈపీఎఫ్ కొత్త రూల్స్.. వాటి అప్లోడ్ తప్పనిసరి కాదు!
- WC: పక్కా టీ20 టైప్.. న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ ఉందా? ద్రవిడ్తో పాటు..
- TRUMP: ‘హష్ మనీ’ కేసు.. ట్రంప్ను దోషిగా తేల్చిన కోర్టు
Advertisement