No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, May 6 2024 5:30 AM

No Headline

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలోనే ‘పార్వతీపురం మన్యం’ ప్రత్యేక జిల్లాగా అవతరించింది. పార్వతీపురం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ

అందుబాటులోకి వచ్చాయి. పాలన వికేంద్రీకరణ జరిగింది. జిల్లా ప్రజలకు పాలన చేరువైంది. ప్రభుత్వ పథకాలు ఠంచన్‌గా అందుతున్నాయి. ప్రతి ఇంటా ‘నవరత్న’కాంతులు వెదజల్లుతున్నాయి. మెరుగైన వైద్యసేవలు అక్కరకు వచ్చాయి. వివిధ అభివృద్ధి పనులతో పార్వతీపురం ప్రగతిపథంలో పయనిస్తూ నేడు అందరినీ

ఆకర్షిస్తోంది.

Advertisement
 
Advertisement