తిరుపతి తుడా: పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు మరో రెండు రోజులు పొడిగించినట్లు తిరుపతి నియోజకవర్గం ఎన్నికల అధికారి అదితి సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండి జిల్లాలో ఓటు హక్కు కలిగి మే 1వ తేదీ నాటికి ఫారం–12 దరఖాస్తు చేసుకోలేక పోయిన వారికి నియోజకవర్గ ఫెసిలిటేషన్ సెంటర్లో 7, 8 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అవకాశం కల్పించారని ఆమె తెలిపారు. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నందు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకుని, కొన్ని కారణాలతో తిరస్కరించబడిన వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తగిన ధ్రువ పత్రాలతో ఈ ఓటింగ్ సౌకర్యం వినియోగించుకోవాలని సూచించారు.
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
Published Mon, May 6 2024 2:05 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా
- Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- Lok Sabha Election 2024: ఆరో విడతలో 61.11 శాతం
- కలిసికట్టుగా ముందుకు..
- Lok Sabha Election 2024: ముస్లింల ఓట్ల కోసం ‘ముజ్రా’
- India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
- సిరుల విరులు..కొండ చీపుర్లు
Advertisement