హార్బర్‌ ప్రమాదంలో మూడో రోజే పరిహారం | Sakshi
Sakshi News home page

హార్బర్‌ ప్రమాదంలో మూడో రోజే పరిహారం

Published Mon, May 6 2024 4:25 AM

-

2023, నవంబర్‌ 19న ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 49 బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదాన్ని కూడా చంద్రబాబు రాజకీయ లబ్ధికి వినియోగించుకోవాలని ప్రయత్నించింది. మత్స్యకారులను ప్రభుత్వంపై రెచ్చగెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు, ఇతర పార్టీలకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఎప్పటిలాగే ప్రమాదం జరిగిన మూడో రోజే నష్టపోయిన బోటు యజమానులకు రూ.7.11 కోట్లు అందజేసింది. అలాగే బోట్లపై ఆధారపడి జీవనోపాధి కోల్పోయిన 400 మంది కలాసీలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement