మదనపల్లె : చేనేత మగ్గం యజమాని వేధింపులతో కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. మదనపల్లి పట్టణం చౌడేశ్వరి నగర్ లో నివాసమున్న రెడ్డప్ప కుమారుడు చల్ల అశోక్ బాబు (34), స్థానికుడైన ఎరుకులరెడ్డి వద్ద చేనేత కార్మికుడిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. అతని భార్య రెడ్డిరాణి ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటుంది. అశోక్ బాబు ప్రతిరోజు పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 30వ తేదీన చేనేత మగ్గాల యజమాని ఎరుకల రెడ్డి, అతని అనుచరులు చలపతి, రాజేష్, సుధా తదితరులు వ్యక్తిగత కారణాలతో అశోక్ బాబుపై దాడి చేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. నువ్వు చావకపోతే మేమే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన అశోక్ బాబు ఈనెల రెండో తేదీన ఇంటి వద్ద నిద్ర మాత్రలు మింగాడు. స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బాధితున్ని తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు తాలూకా పోలీసులు తెలిపారు. అశోక్ చిన్నాన్న వీరభద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సిఐ శేఖర్ తెలిపారు.
ఆత్మహత్యకు యత్నించిన చేనేత కార్మికుడి మృతి
Published Wed, May 8 2024 4:20 AM
Advertisement
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
రిజిస్ట్రేషన్ల జోరు
ముంపు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలి
కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
యూనిఫాం స్టిచింగ్ వేగవంతం చేయాలి
ఇరిగేషన్ ఎస్ఈ ఎవరు?
జీపీని తనిఖీ చేసిన డీపీఓ
పెట్టుబడి తగ్గి.. దిగుబడి పెరిగి
మార్పుతో మంచి ఫలితాలు..
పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!
బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ కాన్వాయ్ బీభత్సం.. ఇద్దరు మృతి
తప్పక చదవండి
- గంగానది నుంచి బయటకొచ్చిన భారీ మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే
- ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్
- అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. 28 మంది మృతి
- నీటి వృథాపై ఢిల్లీ జల్బోర్డు కీలక నిర్ణయం
- T20 WC: ఓపెనర్గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
- భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
- 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!
- 16కు తగ్గదు.. 30కి పెరగదు.. ఏసీతో ఎందుకలా?
- పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండి
- ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!
Advertisement