
బస్సుల కోసం ధర్నా
భూదాన్పోచంపల్లి : పాఠశాల సమయానికి బస్సులు నడపాలని కోరుతూ శుక్రవారం మండలంలోని మెహర్నగర్కు చెందిన విద్యార్థులు జలాల్పురం స్టేజీ వద్ద ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు.
Published Fri, Aug 5 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
బస్సుల కోసం ధర్నా
భూదాన్పోచంపల్లి : పాఠశాల సమయానికి బస్సులు నడపాలని కోరుతూ శుక్రవారం మండలంలోని మెహర్నగర్కు చెందిన విద్యార్థులు జలాల్పురం స్టేజీ వద్ద ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు.