శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.1.50 లక్షలు విరాళం | rs.1.50 laks donation to srivarinityannadanam | Sakshi
Sakshi News home page

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.1.50 లక్షలు విరాళం

Published Wed, Sep 7 2016 10:10 PM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.1.50 లక్షలు విరాళం - Sakshi

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.1.50 లక్షలు విరాళం

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఓ భక్తుడు బుధవారం రూ.1,50,000 విరాళంగా అందజేశారు.

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఓ భక్తుడు బుధవారం రూ.1,50,000 విరాళంగా అందజేశారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెంకు చెందిన కందుకూరి నాగరాజు విరాళం మొత్తాన్ని కందుకూరి విశ్వనాథ్‌ పేరున జమచేశారు. దాతను ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు అభినందించి విరాళం బాండ్‌ అందజేశారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement