ఎదులాపురం: హైర్ బస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన హైర్ బస్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సమస్యలపై పోరాడిన పలువురిని విధుల్లోకి తీసుకోకుండా నియంతృత్వంగా వ్యవహరించడం సబబు కాదన్నారు. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఇందులో యూనియన్ నాయకులు సిర్ర దేవేందర్, సాయికుమార్, మంజూర్, ప్రీతంరెడ్డి, సతీష్, అబీబ్, అబ్బు, నర్సింగ్, నారాయణ, సతీశ్, గంగాధర్, అనిల్, ఇమ్రాన్ ఖాన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
హైర్ బస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
Published Tue, Apr 23 2024 8:45 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
Advertisement