ఎదులాపురం: భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కార్మికవర్గం నడుం బిగించాలని సీ ఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం. సాయిబాబు అన్నారు. మేడే వారోత్సవాల ముగింపు బహిరంగ సభను సీఐటీ యూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సెంట్రల్ గార్డెన్లో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా యూనియన్ కార్యాలయం నుంచి సభా స్థలి వరకు కార్మికులతో కలిసి ప్రదర్శనగా వచ్చారు. అనంతరం సభనుద్దేశించి మా ట్లాడారు. రాజ్యాంగంతో పాటు ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం కార్మికవర్గమంతా ఏ కమై పోరాడాలన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాద, కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీని ఓడించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ ఆశన్న, కిరణ్, కోశాధికారి సునిత, ఉపాధ్యక్షులు మల్లేశ్, చిన్నన్న, శో భ, వెంకటమ్మ, సహాయ కార్యదర్శులు సు జాత, జితేందర్, దేవిదాస్, స్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాఘవులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దత్తాత్రి, జిల్లాకమిటీ సభ్యులు పొచ్చన్న, అక్రం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
Published Wed, May 8 2024 12:25 AM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
400 బక్వాస్.. 200 సీట్లు రావడం కూడా కష్టమే: ఖర్గే ఎద్దేవా
చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2024
ఢిల్లీ హైకోర్టులో ఎలోన్ మస్క్ పిటిషన్.. ఎందుకంటే
ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
ఆమెతో పెళ్లి.. విడాకులు.. అసలు కారణం వెల్లడించిన హీరో!
విమానంలో నగ్నంగా పరుగెత్తిన ప్రయాణికుడు
11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్ కపుల్.. కుమారుడి కోసం (ఫొటోలు)
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ
కూరగాయల దగ్గర బేరాలు ఆడితే తిడుతున్నారు: బాలీవుడ్ నటుడు
తప్పక చదవండి
- ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
- ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
- ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
- నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
- స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
- T20 World Cup 2024: సెమీస్కు చేరే జట్లు ఇవే..!
- పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
- రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్న కళానిధిమారన్
- ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
Advertisement