జగిత్యాల: మానసిక ఆరోగ్యంపై అవగాహన క ల్పిస్తున్నామని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు అన్నారు. బుధవారం ఆస్పత్రిలో మానసిక ఆరోగ్య వారోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఉరుకులు, పరుగుల జీవితంలో చాలామంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారని, అలాంటి వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 10 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మానసిక సమస్యలు, ఆందోళన, పిల్లల ప్రవర్తనలో సమస్యలు, ఓసీ డీ, డిప్రెషన్, సైకోసిస్, దీర్ఘకాలిక నొప్పులు, హిస్టిరియా, డిజార్డర్ తదితర సమస్యలను పరిష్కరించుకునేందుకు అనేక మార్గాలున్నాయని తెలిపారు.సైకియాట్రిస్ట్ విశాల్, ఆర్ఎంవో సు మన్రావు, యాకూబ్పాషా, ఆశామౌనిక, సాకేత్రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment