మద్దూరు: పాలమూరు సమగ్రాభివృద్ధి కోసం అరుణమ్మను గెలిపించుకోవాలని, ఈ ప్రాంత సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ఆమె గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కర్ణాటక రాష్ట్రం కోలార్ ఎంపీ మునిస్వామి కార్యకర్తలకు సూచించారు. శనివారం మద్దూరులోని బీజేపీ కార్యాలయంలో మద్దూరు, కొత్తపల్లి మండలాల కార్యకర్తలతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై సమీక్ష నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న శక్తి కేంద్రాల ఇన్చార్జులను, అసంపూర్తిగా ఉన్న కమిటీలను పూర్తి చేసుకోవాలని, బూత్ కమిటీ మెంబర్లు ప్రతి ఇంటికి వెళ్లి దేశంలో మోదీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. మూడో సారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, బిడ్డ జైలుకు పోయింది, కొడుకుపై కేసు అయింది, అయ్య ఎటుపోతాడో తెలియని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. ‘పాలమూరు కోసం అరుణమ్మ, దేశం కోసం మోదీ’ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రతంగ్పాండు రెడ్డి, రఘురామయ్యగౌడ్, శంకర్, సాయిలు, రవికుమార్, చందుగౌడ్, రాములు, చిరంజీవిరెడ్డి, విజయభాస్కర్రెడ్డి, భవాని, ఆంజనేయులు, గుందప్ప, నర్సింహ, భరత్ పాల్గొన్నారు.
డీకే అరుణ గెలుపు కోసం కష్టపడాలి
Published Sun, May 5 2024 1:30 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
తొక్కుతూ నడిపే మూడు చక్రాల కారు!
అప్పుడు చెత్త కుప్పలో దొరికింది...ఇపుడు ఘనత కెక్కింది!
పాలరాతి శిల్పంలాంటి స్టయిల్, కళ్లతోనే కనికట్టు: ఎవరీ ముద్దుగుమ్మ (ఫొటోలు)
యాపిల్ కొత్త ఫీచర్.. కంటి చూపుతోనే ఆపరేటింగ్
ఎంపీ ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ
బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
‘ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ గల్లంతే!’
ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు
తప్పక చదవండి
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement