నేడు నీట్‌ | Sakshi
Sakshi News home page

నేడు నీట్‌

Published Sun, May 5 2024 3:10 AM

-

మంచిర్యాలఅర్బన్‌: వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌– 2024 కోసం సర్వం సిద్ధం చేశారు. ఆదివారం నిర్వహించనున్న నీట్‌ కోసం జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్మెల్‌ సీబీ ఎస్‌ఈ(280 మంది విద్యార్థులు), కార్మెల్‌ హైస్కూల్‌(312 మంది), ట్రినిటీ హైస్కూల్‌(360మంది), ఉషోదయ హైస్కూల్‌(240 మంది), మౌంట్‌ కార్మెల్‌(గుడిపేట్‌)(192 మంది) హెస్కూల్‌ పరీక్ష కేంద్రాల్లో 1384మంది హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామ ని సిటీ కో–ఆర్డినేటర్‌ రినేట్‌ తెలిపారు. ఉ దయం 11 గంటలకు నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement