ములుగు: డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బండారుపల్లిలోని టీజీ మోడల్ స్కూల్లో నేడు నిర్వహించనున్న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు, నెంబరింగ్, టేబుల్స్ను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రెండు సెంటర్లలో 675 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్న 1.30గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ వెంట హాల్టికెట్, హెచ్బీ పెన్సిల్, పెన్ను, రబ్బరు, చెక్మార్లను తెచ్చుకోవాలన్నారు. అసిస్టెంట్ కో ఆర్డినేటర్గా రజినీ లత, స్పెషల్ అబ్జర్వర్గా విజయమోహన్, అబ్జర్వర్లుగా విజయ్కుమార్, శివకుమార్లు వ్యవహరిస్తారని తెలిపారు. ముగ్గురు సభ్యుల స్పెషల్ స్క్వాడ్స్ నిత్యం తనిఖీలు చేస్తుంటారని వివరించారు.
నేడు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్
Published Fri, May 24 2024 8:15 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
ఈవీఎం ట్యాంపరింగ్ పై రాహుల్ గాంధీ, మస్క్ సంచలన వ్యాఖ్యలు
జార్ఖండ్లో ఎన్కౌంటర్: నలుగురి మావోయిస్టులు మృతి
Train Accident: బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం
హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
ఎంట్రీలు పడుతున్నాయ్.. బీ రెడీ!
బాహుబలి పోస్టర్ను రీక్రియేట్ చేసిన స్టార్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
T20 వరల్డ్కప్లో సూపర్-8 బెర్త్లు ఖారారు.. షెడ్యూల్ ఇదే
‘డీప్ సీ మిషన్’ కలిగిన ఆరోదేశంగా భారత్
తప్పక చదవండి
- హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
- కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
- కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
- జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
- సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
- ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం
Advertisement