మృతి చెందిన విద్యార్థులు వీరే | Bodies identified as Nanded passenger tragedy | Sakshi
Sakshi News home page

మృతి చెందిన విద్యార్థులు వీరే

Published Thu, Jul 24 2014 12:20 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

మృతి చెందిన విద్యార్థులు వీరే - Sakshi

మృతి చెందిన విద్యార్థులు వీరే

మెదక్ రైలు ఘోర ప్రమాద దుర్ఘటనలో మృతి చెందినవారిలో పలువురు విద్యార్థులను గుర్తించారు.

హైదరాబాద్ : మెదక్ రైలు ఘోర ప్రమాద దుర్ఘటనలో మృతి చెందినవారిలో పలువురు విద్యార్థులను గుర్తించారు.

మృతుల వివరాలు: విద్య (గుండేటిపల్లి),  వంశీ (ఇస్లాంపూర్),..
చరణ్‌, దివ్య (గుండేటిపల్లి) అన్నాచెల్లెళ్లు
రజియా, వహీద్‌ (కిష్టాపూర్‌) అక్కాచెల్లెళ్లు
భువన (ఇస్లాంపూర్), వరుణ్‌, శృతి అన్నాచెల్లెళ్లు
విష్ణు, చింతల సుమన్‌, మహేష్‌, డ్రైవర్ భిక్షపతిగౌడ్‌

ఇక క్లీనర్ ఈ ప్రమాదం నుంచి గాయాలతో తప్పించుకున్నాడు. మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు. కాగా ఈ ప్రమాద సమాచారం అందుకున్న తెలంగాణ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పద్మారావు అక్కడ చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement