hulchal
-
తూర్పు గోదావరి జిల్లాలో చైన్ స్నాచర్ల హల్ చల్
-
మధురానగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఏసీపీ సుకుమార్
-
కొడవలితో టీడీపీ నేత వీరంగం
-
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత కలకలం
-
తెలంగాణలో మావోయిస్టు పోస్టర్లు కలకలం
-
తిరుపతిలో సైకో హల్చల్.. అర్ధరాత్రి ఇనుప రాడ్డు పట్టుకుని..
సాక్షి, తిరుపతి: నగరంలో ఓ సైకో అర్ధరాత్రి హల్చల్ చేశాడు. చేతిలో గొడ్డలి పట్టుకుని అర్ధనగ్నంగా వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. సైకో వీరంగం స్థానికంగా ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యింది. కాగా, తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి పీఎస్ పరిధిలో శ్రీనగర్కాలనీలో ఓ సైకో అర్ధరాత్రి ఇనుప రాడ్డు పట్టుకుని హల్చల్ చేశాడు. అర్ధనగ్నంగా తిరుగుతూ నాలుగు ఇళ్ల తలుపులు, కిటికీలను బద్దలు కొట్టాడు. దీనికి సంబంధించిన ఫుటేజీ స్థానికంగా ఉన్న సీసీ టీవీల్లో రికార్డు అయ్యింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. అతడి కోసం గాలిస్తున్నారు. ఇక, కొద్దిరోజులుగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తున్న తరుణంలో ఇతను కూడా ఆ గ్యాంగ్కు చెందినవాడేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్.. అద్దాలు ధ్వంసం
SVP Trailer: Mahesh Babu Fans Hulchal At Bramaramba Theatre: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సర్కారు వారి పాట' మూవీ ట్రైలర్ రానే వచ్చింది. పరశు రామ్ దర్శకత్వంలో మహేశ్కు సరసన హీరోయిన్గా మహానటి కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్లో స్పీడు పెంచారు మేకర్స్. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన పెన్నీ, కళావతి, టీజర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై భారీగా హైప్ పెరిగింది. తాజాగా 'సర్కారు వారి పాట' మూవీ ట్రైలర్ను సోమవారం (మే 2)న విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ అయిన హైదరాబాద్ కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్ చేశారు. ఈ క్రమంలో మహేశ్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురు అభిమానులకు గాయాలు కూడా అయినట్లు సమాచారం. చదవండి: మహేశ్ ఫ్యాన్స్కు ట్రీట్, 105 షాట్స్తో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ మహేశ్బాబు నోట ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట -
ఆఘోర వేషధారణలో హల్చల్.. నగ్నంగా చిందులేస్తూ..
నర్సీపట్నం(విశాఖ జిల్లా): ఆఘోరాల వేషధారణలో మరోసారి సన్యాసులు(సాధువులు) హాల్చల్ చేశారు. గంజాయి మత్తులో ఇటీవల కాలంలో సన్యాసులు పట్టణంలో వీరంగం సృష్టిస్తున్నారు. బుధవారం ఏకంగా టౌన్ స్టేషన్ ముందు హాల్చల్ చేశారు. చదవండి: సుబ్బలక్ష్మికి ఫోన్కాల్స్.. భర్త విగ్గురాజు ఏం చేశాడంటే..? చూసుకుందాం రండిరా అంటూ నగ్నంగా చిందులు వేశారు. పోలీసులు ఏమీ అనకపోవడంతో కొంత సేపు హాల్చల్ చేసి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ విధంగా చేయడం ఇది మూడోసారి. 20 రోజుల క్రితం నగ్నంగా రోడ్డుపై నిలబడి వాహనాలను ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. రెండోసారి అదే విధంగా చేస్తే ప్రజలు దేహశుద్ధి చేశారు. ఇపుడు మరలా పోలీసు స్టేషన్ ముందు వీరంగం చేశారు. -
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పీఎస్ లో తాగుబోతు వీరంగం
-
బాలల దినోత్సవం : స్టార్ కిడ్స్పై ఓ లుక్కేద్దామా!
Children's Day 2021: సినీ సెలబ్రిటీల పిల్లలంటే ఫాన్స్కి ఎంత క్రేజో చెప్పాల్సిన పనేలేదు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల పిల్లలు కూడా అందం, అభినయం, పంచ్ డైలాగులు, ఫైట్లు, డాన్సులతో అదరగొట్టాలని ఆశిస్తుంటారు. అటు సెలబ్రిటీలు కూడా తమ పిల్లలు ఎన్నో విజయాలు సాధించి గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కంటారు. ఎంతైనా వారుకూడా తల్లితండ్రులే కదా. అయితే కొంతమంది సెలబ్రిటీల పిల్లలు చిన్నతనంలోనే సిసింద్రీల్లా దూసుకుపోతున్నారు. సొంత వ్యక్తిత్వంతో తమకంటూ ఒక ఐడెంటిని క్రియేట్ చేసుకుంటూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. తమదైన శైలిలో రాణిస్తున్నారు. వివాదాల్లో ఇరుకు్కంటున్నవారు కూడా కూడా ఉన్నారు. నవంబరు 14 ‘చిల్డ్రన్స్ డే’ సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని స్టార్ కిడ్స్పై ఒక లుక్కేద్దాం. -
బ్లేడ్తో చేయి కోసుకుని, తల పగులగొట్టుకొని, కప్పు పెంకులు నమిలి..
సాక్షి, మలక్పేట: వైట్నర్ మత్తులో ఓ యువకుడు కరెంట్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. విజయవాడ జాతీయ రహదారిపై దిల్సుఖ్నగర్ సీఎంఆర్ షోరూమ్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. మలక్పేట పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సలీంనగర్ ఆఫ్జల్నగర్కు చెందిన ఇర్ఫాన్ (28) పాతనేరస్తుడు. మలక్పేట పీఎస్ పరిధిలో 2016లో చోరీ చేసి జైలుకెళ్లి వచ్చాడు. ఇలా ఉండగా, సోమవారం ఉదయం తనను గుర్తు తెలియని వ్యక్తు కొట్టారంటూ హంగామా చేశాడు. వైట్నర్ మత్తులో ఉన్న అతగాడు బ్లేడ్తో చేతులు కోసుకుని, కట్టెతో తల పగులగొట్టుకున్నాడు. చాయ్ కప్పు పెంకులు నమిలాడు. నన్ను ఎందుకు కొట్టారు..ఏం తప్పు చేశానంటూ వీరంగం చేశాడు. అంతటితో ఆగకుండా లోకల్ బస్టాండ్పైకి ఎక్కాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలోనే ఇర్ఫాన్ బస్టాండ్ పక్కనే ఉన్న కరెంట్ స్తంభం ఎక్కాడు. అక్కడి నుంచి దూకేస్తానని అరిశాడు. పోలీసులు వెంటనే విద్యుత్శాఖ అధికారులకు సమాచారం అందించి సరఫరాను నిలిపివేయించారు. అతడికి నచ్చజెప్పి కరెంట్ స్తంభం మీది నుంచి కిందికి దింపి స్టేషన్కు తరలించారు. మానస్థిక స్థితి సరిగా లేదని గ్రహించిన పోలీసులు అతడి కుటుంబసభ్యులను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. -
వేడుకల్లో తల్వార్లు,పిస్టల్స్ తో హంగామా
-
సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం
-
బోడుప్పల్ లో ముగ్గురు యువకుల హంగామ
-
విజయవాడ పడమట లో సైకో కలకలం
-
ప్రగతిభవన్ ఎదుట యువతి హల్చల్
సాక్షి, పంజగుట్ట: ప్రగతిభవన్లో దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ కోసం అఖిలపక్ష సమావేశం జరుగుతున్న సందర్భంలో ఓ యువతి హల్చల్ చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని, డబుల్బెడ్రూంలు ఇవ్వాలని గట్టిగా కేకలు వేస్తూ ప్రగతిభవన్ ఎదుట బైఠాయించింది. వివరాలివీ... ఆర్మూర్కు చెందిన తలారి రాజ్యలక్ష్మి(21) కేపీహెచ్బీలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ఆదివారం ఉదయం 11:40 గంటల ప్రాంతంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి బైఠాయించింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, డబుల్బెడ్రూం ఇవ్వాలని ముఖ్యమంత్రి పేదల గురించి పట్టించుకోవాలంటూ గట్టిగా నినాదాలు చేసింది. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. చదవండి: యూపీలో 100 స్థానాల్లో పోటీ చేస్తాం: అసదుద్దీన్ బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం.. మార్గదర్శకాలివే -
గుంటూరులో సైకో వీరంగం
గుంటూరు ఈస్ట్: కొరిటెపాడు పార్కు ఎదురుగా ఉన్న లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం వద్ద సైకో వీరంగం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అరండల్పేట ఎస్హెచ్ఓ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం... సమీపంలో నివసించే ఆటో డ్రైవర్ శివ మద్యం మత్తులో శనివారం మధ్యాహ్నం తిరుపతమ్మ ఆలయం వద్దకు వచ్చాడు. తొలుత రెండు సీసీ కెమెరాలు పగుల కొడుతుండగా స్థానికులు గమనించి అడ్డుకోబోయారు. అయినా వారిని లెక్క చేయకుండా ఆలయం గేటు దూకి లోపలకు వెళ్లి చేతితో అద్దాలు పగులకొట్టాడు. గుడిలోని గంటలను ఊడపీకేందుకు ప్రయత్నించాడు. అడ్డు వచ్చిన వారందరినీ కొడుతూ ఉన్మాదిలా కేకలు వేస్తూ నానా రభస చేశాడు. గర్భగుడి తలుపులను సైతం పగుల కొట్టేందుకు ప్రయత్నించాడు. శివ చేతి నుంచి కారిన రక్తం గుడి గంటలకు , గోడలకు అంటుకుంది. అరండల్పేట ఎస్హెచ్ఓ నరేష్ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గర్భగుడి తలుపులు బలవంతగా తెరిచేందుకు ప్రయత్నించిన శివను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇటీవల ఇదే ఆలయంలో హుండీని సైతం దొంగలు అపహరించారు. సీసీ కెమెరాలున్నా చోరీ వాటిలో రికార్డుకాకపోవడం విశేషం. చదవండి: దారుణంగా హత్య చేసి.. గుంతలో పడేసి.. ఆ కుటుంబంపై కరోనా పడగనీడ -
ఎయిర్గన్తో వ్యక్తి హల్చల్
సాక్షి, శంషాబాద్: కొంతకాలంగా ఎయిర్గన్తో హల్చల్ చేస్తూ స్థానికులను బెదిరిస్తున్న ఓ వ్యక్తిని ఆర్జీఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని తొళ్లబస్తీకి చెందిన సోహైల్(22) గత కొన్ని రోజులుగా తుపాకీ వెంట పెట్టుకొని సీఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నానని స్థానికులను బెదిరిస్తున్నాడు. శుక్రవారం రాత్రి సున్నంబట్టి సమీపంలో కొందరు వ్యాపారులను మామూళ్లు ఇవ్వాలంటూ బెదిరించడంతో వారు ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సోహైల్ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న తుపాకీని పరిశీలించగా ఎయిర్గన్గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: పీపీఈ కిట్తో వ్యక్తి హల్చల్.. పరుగో పరుగు -
పీపీఈ కిట్తో వ్యక్తి హల్చల్.. పరుగో పరుగు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యంలో పీపీ కిట్తో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. అతన్ని చూసిన జనాలు భయంలో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. పాడేరు రహదారిపై శనివారం ఉదయం ఓ వ్యక్తి రోడ్డుపై పీపీఈ కిట్ ధరించి కనిపించాడు. కనిపించిన వారందరిని పలకరిస్తూ దగ్గరకు వెళ్లాడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రజలు అతను కోవిడ్ రోగిగా భావించి దూరంగా పరుగులు తీశారు. విషయం తెలిసిన వైద్య అధికారులు తమ ఆసుపత్రిలో ఉన్న రోగులను సరి చూసుకున్నారు.అందరూ ఉండడంతో ఆ వ్యక్తి రోగి కాదని గుర్తించారు. చదవండి: ఈ చిన్నారి నా హృదయాన్ని దోచుకున్నాడు: కేటీఆర్ అయితే వ్యర్థాలతో పడేసిన పీపీఈ కిట్ను ధరించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు రెండు గంటల పాటు పాడేరు మెయిన్ రోడ్డుపై ఈ అపరిచితుడు సంచరించడంతో ప్రజలకు కొంత ఆందోళనకు గురయ్యారు. తీరా అతన్ని ఆపి దూరం నుంచే ప్రశ్నించగా.. ఆ వ్యక్తి చెప్పిన సమాధానం విని అందరూ షాక్కు గురయ్యారు. చలి తీవ్రత తట్టుకోలేక పీపీఈ కిట్ వేసుకున్నానని చెప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం అతనితో పీపీఈ కిట్ విప్పించి అక్కడి నుంచి పంపించి వేశారు. -
నకిలీ పోలీసులు హల్చల్..
సాక్షి, చిత్తూరు: జిల్లాలో గుడుపల్లి మండలం కనమనపల్లిలో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. గంజాయి అమ్ముతున్నారంటూ ఇళ్లలో సోదాలు చేసిన నలుగురు వ్యక్తులు.. నగదు,బంగారం దోచుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ వ్యక్తులను చెట్టుకు కట్టేసి స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ నలుగురిలో ఒకరు.. హత్యకేసులో ముద్దాయిగా ఉన్న రౌడీషీటర్ రత్నగా పోలీసులు గుర్తించారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హత్యాయత్నం కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా రత్న ఉన్నారని, కొన్నాళ్ల క్రితం జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చాడని పోలీసులు తెలిపారు. -
విజయ్ సేతుపతిలా పేరు తెచ్చుకోవాలి
‘‘సినిమా తీయడం చాలా ఈజీ. కానీ దాన్ని రిలీజ్ చేయడం నరకం’ అనే విషయాన్ని ‘హల్ చల్’ సినిమా ద్వారా తెలుసుకున్నాను’’ అన్నారు రుద్రాక్ష్.. శ్రీపతి కర్రి దర్శకత్వంలో రుద్రాక్ష్, ధన్యా బాలకృష్ణ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హల్ చల్’. గణేష్ కొల్లూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 3న విడుదలైంది. ఈ సందర్భంగా రుద్రాక్ష్ మాట్లాడుతూ– ‘‘గ్రాడ్యువేషన్ పూర్తయ్యాక సినిమాల్లో నటించాలని యాక్టింగ్లో శిక్షణ తీసుకున్నాను. ‘బొమ్మరిల్లు, షాక్, యువత, రక్త చరిత్ర, హైదరాబాద్ నవాబ్స్’ వంటి సినిమాల్లో నటించాను. ‘యువత’ నాకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. ‘లాస్ట్ బెంచ్ స్టూడెంట్, ఓం శాంతి’ సినిమాల్లో విలన్గానూ నటించాను. సహాయ నటుడిగా గుర్తింపు రాగానే వరుసగా ఆఫర్స్ అన్నీ నా దగ్గరకు వస్తాయనుకున్నాను. కానీ అలా జరగదని తెలియడానికి టైమ్ పట్టింది (నవ్వుతూ). తమిళంలో విజయ్ సేతుపతిలా విభిన్నమైన స్క్రిప్ట్లు చేసి, ఆయనలా పేరు తెచ్చుకోవాలన్నది నటుడిగా నా ఆశయం’’ అన్నారు. -
పరాన్నజీవులు..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కొందరు జనం మీద పడి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. ఫలానా అధికారి తనకు బాగా తెలుసునని, మాతో వస్తే మీ పని సులభంగా జరిగిపోతుందని జనాన్ని నమ్మిస్తున్నారు.. ఆ తర్వాత అందినకాడికి వారి నుంచి సొమ్ములు గుంజుతున్నారు.. ఇంకొందరు.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై పడుతున్నారు.. నిబంధనల పేరుతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.. జిల్లాలో ఇలాంటి వారు చాలా మంది హల్ చేస్తూ ప్రజలకు, ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారారు. కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాల పేరుజెప్పి అధికారులను ఇబ్బందులకు గురిచేస్తూ, జనాన్ని మాయచేస్తున్నారు. కొందరిని ’స్పందన’ సాక్షిగా కలెక్టర్ హరిజవహర్లాల్ హెచ్చరించారు. నిజానికి కొన్ని ప్రభుత్వ విభాగాలనే అలాంటి వ్యక్తులు తమ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారంటే అతిశయోక్తికాదు. విజయనగరం జిల్లా అంటేనే మంచి తనంతో కూడిన అమాయకత్వం కలిగిన ప్రజలకు పెట్టింది పేరు. ఇక్కడి ప్రజల అవసరాలను గుర్తించి చేతనైన సాయం, అవసరమైన సేవ చేస్తున్న ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు చాలానే ఉన్నాయి. జిల్లా సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుతూ, ప్రకృతిని, పచ్చదనాన్ని పరిరక్షిస్తూ ఆయా సంఘాలు, సంస్థల ప్రతినిధులు, సభ్యులు తమవంతు కృషిచేస్తున్నారు. అయితే, ఇలాంటి వారికి భిన్నంగా అలాంటి సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీ ల ముసుగులో మరికొందరు ధనార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. రాజకీయ పదవి లేకపోయిన, కనీసం ఆ పార్టీకి డిపాజిట్లు రాకపోయినా, ప్రజాప్రతినిధిగా ఏ పదవీ చేపట్టకపోయినా పార్టీ రాష్ట్ర పదవులు అనుభవిస్తూ అమరావతి నుంచి విజయనగరం వరకూ తనకు అందరితోనూ పరిచయాలున్నాయని చెప్పుకుంటున్న ఓ నాయకుడున్నారు. జిల్లా అధికారులు నిత్యం ఎక్కడికి వెళుతుంటారు?, ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఉంటారు? ఎవరెవరిని కలుస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అనే విషయాలను తెలుసుకోవడమే అతని పని. ఇదంతా తెలుసుకుని ఏం చేస్తాడనేగా మీ అనుమానం. అధికారుల కదలికలపై అవగాహన వచ్చిన తర్వాత వారికి అతను ఫోన్ చేస్తాడు. కలవాలని చెబుతాడు. కలిసిన తర్వాత ఆ అధికారి గురించి అతను తెలుసుకున్నదానిని వివరిస్తాడు. వ్యక్తి విషయాలను బయటపెడతానని బెదిరిస్తాడు. మంచి అంశాన్ని కూడా చెడుగా ప్రచారం చేస్తానని బ్లాక్ మెయిల్కు దిగుతాడు. అతని చర్యలకు భయపడిపోయిన అధికారి అతనికి లొంగిపోతున్నాడు. ఆ తర్వాత అతను ఆడించినట్లుగా ఆడటం తప్ప ఆ అధికారికి మరో మార్గం ఉండదు. వారి నుంచి సమాచారం తెలుసుకుని రేపు వారు మంజూరు చేయబోయే ప్రాజెక్టులు, రుణాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు, లబ్ధిదారులను ఈ నాయకుడు ముందురోజే అధికారి వద్దకు తీసుకువెళ్లి పని జరిపించాల్సిందిగా వినతిపత్రం ఇస్తారు. మర్నాడు ఆ పని జరగగానే తన వల్లనే ఆ పని జరిగిందని చెప్పి లబ్ధిదారుల నుంచి సొమ్ములు తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని కలెక్టర్ ఇటీవల పసిగట్టారు. అతని దుర్భుద్ధిని గ్రహించి జాగ్రత్త పడుతున్నారు.మరో వ్యక్తి ఉన్నాడు.. అతనూ ఒక పార్టీ నేతనని, ఒక సామాజిక వర్గానికి ప్రతినిధినని చెప్పుకుంటున్నాడు. కానీ ఇంతవరకూ ఎన్నికల్లో ఏనాడూ గెలిచింది లేదు. అయినా, నిత్యం ఏదోఒక పనిజెప్పి జిల్లా అధికారుల వద్దకు వెళుతుంటాడు. సమస్యలతో ఉన్న ప్రజలను వెంటబెట్టుకుని అధికారులకు వినతిపత్రం ఇస్తుంటాడు. ఆ సమస్య పరిష్కారం అయితే తనగొప్పతనమేనని చెప్పి తానూ ఆర్థిక లబ్ధి పొందుతుంటాడు. ఈ మధ్య ఒకడుగు ముందుకువేసి వివాదాల్లో ఉన్న భూ సమస్యలను అధికారులచేత పరిష్కారం చేయించేస్తానంటూ మొదలుపెట్టాడు. అతను అనుకున్నది జరిగితే సరే లేదంటే బయటకు వచ్చి ‘ఇక్కడ ఏ సమస్య పరిష్కారం కాదు. అధికారులు పనిచేయడం లేదు’.. అంటూ ప్రచారం చేస్తుంటాడు. తద్వారా అధికారులను నైతికంగా కుంగదీసి పనులు జరిపించుకోవాలనేది అతని ఎత్తుగడ. అయితే, ఈ ప్రయత్నాలను కూడా కలెక్టర్ పసిగట్టారు. నలుగురి ముందు అతని దుర్భుద్ధిని నిలదీశారు. పద్ధతి మార్చుకోవాల్సిందిగా హెచ్చరించారు. వీరిద్దరూ కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి వారు జిల్లాలో చాలా మంది ఉన్నారు. సమాచారహక్కు చట్టం, మానవహక్కులు, విద్యార్థి, మహిళా సంఘాల పేరుతో అధికారులు, ప్రజలను దోచుకుతినడమే పనిగాపెట్టుకున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలైతే ఇలాంటి వారిపట్ల తీవ్ర వేదనకు గురవుతున్నాయి. సెలవుల్లో తరగతులు పెడుతున్నారనో, కంప్యూటర్ ల్యాబ్లు లేవనో, ఆట స్థలాలు లేవనో విద్యా సంస్థలను నిలదీస్తుంటారు. ఆ సౌకర్యాలను రప్పించడం కోసమైతే పర్లేదు. కానీ కాదు. అలా నిర్వాహకులను బెదిరించి ఎంతో కొంత డబ్బు తీసుకుని సైలెంట్గా వచ్చేస్తారు. ఆ తర్వాత ఆ సౌకర్యాల ఊసెత్తరు. ఎవరైనా తమకు అనుకూలంగా లేకపోతే ఆ విద్యాసంస్థల ముందు ధర్నాలు, ఆందోళనలు అంటూ హడావిడిగా చేసేస్తుంటారు. ఈ గోలంతా ఎందుకని నిర్వాహకులు వారితే సయోధ్య కుదుర్చుంటున్నారు. అలాగే, సంక్షేమ హాస్టళ్లపైనా పడుతున్నారు. నిజానికి వీరంతా నిజాయితీగా పోరాటం చేస్తే హాస్టళ్లు ఎప్పుడో బాగుపడేవి. కానీ కేవలం ఆ శాఖ అధికారులు, వార్డెన్లను భయపెట్టి అందినకాడికి సొమ్ముచేసుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇష్టంలేకపోయినా కొందరు విద్యార్థులు వీరివెంట తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనల్లో పాలుపంచుకుని చిక్కుల్లో పడుతున్నారు. ఉపేక్షించం.. కొందరు వ్యక్తులు జిల్లా అధికారులను, ప్రజలను వేధిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నేను కూడా స్వయంగా చూశాను. అలాంటి వారిని ఉపేక్షించేది లేదు. అవినీతి రహిత పాలన అందించాలని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చాలా స్పష్టంగా చెబుతున్నారు. అధికార యంత్రాంగమంతా సీఎం ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తాం. కాబట్టి ఇలాంటి బ్లాక్మెయిలర్లకు భయపడాల్సిన పనిలేదు. ప్రజలు ఎవరైనా ఎలాంటి సమస్యలు ఉన్నా మా వద్దకు నేరుగా వచ్చి ‘స్పందన’ కార్యక్రమంలో చెప్పుకోవచ్చు. ఎలాంటి మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అలాంటి వారిని నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకోవద్దు. – డాక్టర్ ఎం.హరిజవహర్లాల్, కలెక్టర్, విజయనగరం జిల్లా -
ఖైదీల వీరంగం : అధికారులపై వేటు
లక్నో : నాలుగు గోడల మధ్య బందీలుగా జైలు జీవితం గడపాల్సిన ఖైదీలు నానా హంగామా సృష్టించారు. యూపీలోని ఉన్నావ్ జైలులో కొందరు ఖైదీలు మద్యం సేవిస్తూ, బహిరంగ హెచ్చరికలు చేస్తూ..ఆయుధాలు చేపట్టిన వీడియోలు కలకలం రేపాయి. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అధికారులను యూపీ ప్రభుత్వం బదిలీ చేసింది. వీడియోలో నానా రచ్చ చేసిన ఖైదీలను వేరే జైళ్లకు బదలాయించారు. బహిర్గతమైన వీడియోల్లో ఓ ఖైదీ ఏకంగా తుపాకీని చూపుతూ ‘మీరట్ జైలు లేదా ఉన్నావ్ జైలు..జైలు ఏదైనా తాను ఇలాగే ఉంటానని, జైలు లోపల వెలుపల ఎవరినైనా హతమారుస్తా’ అంటూ రెచ్చిపోయాడు. మరో ఖైదీ హిందీ సినిమాలో డైలాగ్ వల్లెవేస్తూ తనపై ఏ ఒక్కరూ చర్య తీసుకునే ధైర్యం చేయబోరని చెప్పుకొచ్చాడు. తాను దేవ్ ప్రతాప్ సింగ్నని చెబుతూ అధికారులకే సవాల్ విసిరాడు. తనకు జైలు అంటే కార్యాలయమేనని, ఏ జైలులో అయినా తాను దర్జాగా బతికేస్తానని ఈ ఖైదీ చెప్పడం గమనార్హం. ఖైదీల వీరంగంపై యూపీ జైళ్ల మంత్రి జై కుమార్ సింగ్ స్పందిస్తూ ఈ ఉదంతంపై డీఐజీ విచారణకు ఆదేశించారని, నలుగురు అధికారులపై శాఖాపరమైన విచారణ ప్రారంభమైందని, వారిని వేరే ప్రాంతానికి బదిలీ చేశామని చెప్పారు. వీడియోలో వీరంగం వేసిన ఇద్దరు ఖైదీలను వేరే జైళ్లకు తరలించామని వివరణ ఇచ్చారు. కాగా ఖైదీలు చూపిన తుపాకులు నిజమైనవి కావని అవి ఆటవస్తువులని జైలు అధికారులు పేర్కొన్నారు. -
వేసవిలో క్రైమ్ కామెడీ
రుద్రాక్ష , ధన్యా బాలకృష్ణ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హల్చల్’. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై గణేష్ కొల్లురి నిర్మించిన ఈ సినిమా సెన్సార్కి సిద్ధమవుతోంది. గణేష్ కొల్లురి మాట్లాడుతూ– ‘‘క్రైమ్ కామెడీ జోనర్లో తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులను మెప్పించేలా తీర్చిదిద్దారు శ్రీపతి. మా బ్యానర్కు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది. అనుకున్న ప్లానింగ్, బడ్జెట్లో సినిమాను పూర్తి చేశాడు దర్శకుడు. హనుమాన్, భరత్ చక్కటి సంగీతం అందించారు. రాజ్ తోట అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఈ వేసవికి సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కృష్ణుడు, మధునందన్ ఇతర పాత్రల్లో నటించారు. -
టీడీపీ కార్యకర్తల హల్చల్: నరసరావుపేటలో ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: అధికార టీడీపీకి చెందిన కార్యకర్తలు హద్దుమీరుతున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ఇంటిముందుకు చేరుకున్న కార్యకర్తలు ఆ పార్టీ నాయకుడు కోడెల శివరామ్ పుట్టిన రోజు వేడుకలను జరిపారు. టీడీపీ ఫ్లెక్సీలు చూపుతూ.. నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇది సరైన పద్దతి కాదంటూ అభ్యంతరం వ్యకం చేసిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి యత్నించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను తరిమికొట్టారు. -
కీరవాణిగారు గుర్తుకొస్తారు!
రుద్రా„Š, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన చిత్రం ‘హల్చల్’. శ్రీపతి కర్రి దర్శకత్వంలో శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై గణేష్ కొల్లూరి నిర్మించారు. ఈ సినిమా టీజర్ను నిర్మాతలు రాజ్ కందుకూరి, ‘మధుర’ శ్రీధర్, సంగీత దర్శకుడు రఘు కుంచె, డైరెక్టర్ క్రాంతి మాధవ్ విడుదల చేశారు. శ్రీపతి కర్రి మాట్లాడుతూ– ‘‘హల్చల్ అనే డ్రగ్ బ్లెండర్ స్టోరీ. కేవలం డ్రగ్స్ అంశాలే ఉండవు. సెంటిమెంట్, కామెడీ, యాక్షన్, లవ్.. అన్నీ ఉంటాయి. గణేష్ కొత్త నిర్మాతైనా రాజీ పడకుండా సపోర్ట్ చేశారు’’ అన్నారు. ‘‘నా నమ్మకాన్ని శ్రీపతి వమ్ము చేయలేదు. హనుమాన్ మంచి సంగీతం ఇచ్చారు. పాటలు వింటుంటే కీరవాణిగారు గుర్తుకొస్తారు. త్వరలో సినిమా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు గణేష్ కొల్లూరి. ‘‘క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న నాకు హీరోయిన్గా అవకాశమిచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు ధన్య. ‘‘16 ఏళ్ల కష్టం తర్వాత హీరో అవ్వాలనే నా కోరిక ‘హల్చల్’తో నెరవేరింది’’ అన్నారు రుద్రా„Š . -
మైలారం పరిధిలో చిరుత పులి కలకలం
-
నా ఇంటి జోలికొస్తే ఖబడ్దార్..
విజయనగరం మున్సిపాలిటీ: ఆక్రమించేసుకున్నారు... అడిగితే దౌర్జన్యానికి తెగబడతున్నారు... తామే చెప్పిందే వేదమంటూ నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అధికార టీడీపీకి చెందిన నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వారు చెప్పిందే వేదంగా నడుచుకోవాలంటూ అధికార యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు చర్యలకు ఉపక్రమిస్తే చివరికి వారిపై దాడులకు తెగబడేందుకు యత్నిస్తున్నారు. విజయనగరం మున్సిపాలిటీలో జరుగుతున్న అధికార దాష్టీకంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా... అధికార పార్టీ నేతల తీరుపై అధికారులు ఫిర్యాదు చేస్తున్నా.. ఉన్నతాధికారులు, పాలక పెద్దలు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం విశేషం. ఇదే అదనుగా భావిస్తున్న అధికార పార్టీకి చెందిన చోటా, మోటా నేతలు తమకు ఎటువంటి పదవులు లేకున్నా కేవలం పార్టీ పేరు చెప్పుకుని దందాలు సాగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. పార్క్ స్థలంలో ఇంటి నిర్మాణం మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో గల పద్మావతినగర్ లే అవుట్లో సర్వే నంబర్ 115/3లో సుమారు వెయ్యి గజాల స్థలం పార్క్ కోసం కేటాయించారు. గజం ధర ప్రస్తుతం రూ. 17 వేలు పలుకుతోంది. ఈ ఖరీదైన స్థలంపై అధికార పార్టీ నాయకుడు కన్ను పడింది. ఆ స్థలం పూర్తిగా మున్సిపాలిటీ ఆధీనంలో ఉండగా... 21వ వార్డు టీడీపీ అధ్యక్షుడు గోగుల రమేష్ తన బీనామీ అయిన బి.నిర్మలాదేవి పేరిట అందులోని 160 గజాల స్థలాన్ని అక్రమించుకుని ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ రుణం పొంది మరీ ఇంటిని నిర్మిస్తున్నాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు ఇంటి నిర్మాణం ప్రారంభ సమయంలోనే పలు మార్లు అడ్డగిం చారు. స్థలం ధ్రువపత్రాలు చూపించాలని అడిగారు. ఈ దశలో నిర్మలాదేవితో పాటు గోగుల రమేష్ అధికారులను భయపెట్టి వెనక్కి పంపించి.. ప్రభుత్వ సెలవు దినాలు, రాత్రి వేళ్లల్లో నిర్మాణం చేపట్టారు. అయితే ఈ విషయం మున్సిపల్ కమిషనర్ టి.వేణుగోపాల్ తెలియడంతో ఇంటి నిర్మాణాన్ని తొలగించాలని టౌన్ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో శనివారం ఉదయం టౌన్ప్లానింగ్ సిబ్బంది జేసీబీ యంత్రం తో మున్సిపల్ పార్క్ స్థలంలో నిర్మిస్తున్న భవనాన్ని తొలగించేందుకు చర్యలు ప్రారంభించారు. రాయితో దాడికి యత్నం ఇంటిని తొలగించడానికి వెళ్లిన మున్సిపల్ సిబ్బందిపై టీడీపీ 21వ వార్డు అధ్యక్షుడు గోగుల రమేష్ రాయితో దాడికి యత్నించారు. మహిళా సిబ్బంది అని చూడకుండా దుర్భాషలాడారు. తానే ఈ వార్డుకు కౌన్సిలర్లను అంటూ తన పరిధిలో జరుగుతున్న నిర్మాణాన్ని తొలగించేందుకు మీకేం అధికారం ఉందంటూ ఎదురుదాడికి యత్నించారు. ఊరిలో ఇంకేం కనిపించలేదా...? ఇదొక్కటే కనిపించిందా...? మున్సిపాలిటీ కాదు... గిన్సిపాలిటీ కాదు.... ఎక్కడ తేల్చుకోవాలో.... అక్కడే తేల్చుకుంటా..? కేసు పెట్టాలనుకుంటే పెట్టుకోండంటూ హల్చల్ చేశారు. ఆక్రమిత స్థలంలో నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించడంతో తాము చర్యలు చేపట్టామని సిబ్బంది చెబుతుండగా.. రమేష్ కలుగజేసుకుని కనీసం నోటీసులు జారీ చేయకుండా ఎలా పడగొడతారంటూ ప్రశ్నించారు. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకోవడం పెద్ద నేరమని, ఈ విషయంలో నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని సిబ్బంది చెప్పడంతో గోగుల రమేష్ ఆగ్రహంతో ఊగిపోయారు. కౌన్సిలర్నంటూ హల్చల్ మున్సిపాలికి 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 21వ వార్డు కౌన్సిలర్గా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సతీమణి కోలగట్ల వెంకటరమణి ఎన్నికయ్యారు. అయితే ఆమె ప్రతిపక్షంలో ఉండగా.....అధికార పార్టీకి చెందిన వార్డు అధ్యక్షుడు గోగుల రమేష్ తానే కౌన్సిలర్ను అంటూ చెప్పుకుంటూ హల్చల్ చేయడం గమనార్హం. పద్మావతినగర్లో జరిగిన సంఘటన పరిశీలిస్తే అధికార టీడీపీ నాయకులకు ఎటువంటి పదవులు లేకున్నా అధికారులపై పెత్తనం చెలాయిస్తూ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థమవుతోంది. గతంలోనూ దాడులు అక్రమ భవన నిర్మాణాల తొలగింపు విషయంలో మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులపై అధికార టీడీపీ పార్టీకి చెందిన నాయకులు దాడులకు తెగబడడం కొత్తేమి కాదు. 2017 నవంబర్లో ఏకంగా మున్సిపల్ కార్యాలయంలోని తమ విభాగంలో కూర్చున్న అధికారులు, సిబ్బందిపై అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ నాయకత్వంలో టీడీపీ నాయకులు దాడికి యత్నించారు. తమ పార్టీకి చెందిన నాయకుడు ఫ్లెక్సీని తొలగించడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పట్లో ఈ విషయం పెద్ద చర్చానీయాంశం కాగా....దాడిపై కలెక్టర్కు కూడా సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఇలా అధికార పార్టీకి చెందిన నాయకులే తమపై దాడులకు దిగుతుంటే విధులు ఎలా నిర్వహించాలన్న వాదన అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. అది మున్సిపల్ స్థలమే.. 21వ వార్డు పద్మావతినగర్లో గల సర్వే నంబర్ 115/3లో ఉన్న స్థలం మున్సిపల్ పార్క్దే. అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని ముందుగానే హెచ్చరించాం. అయినా వారు మాట వినకుండా నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కూల్చివేతకు ఆదేశాలిచ్చాను. అయితే నిర్మాణదారులు ఆ స్థలం తమదంటూ చెప్పుకొస్తున్నారు. ఇదే తరహాలో గతంలో వ్యవహరించగా... అప్పటి కమిషనర్ విచారణ జరిపించి పార్క్ స్థలంగా నిర్ధారించారు. – టి.వేణుగోపాలరావు, కమిషనర్, విజయనగరం మున్సిపాలిటీ. -
షోలాపూర్ దొంగల ముఠా హల్చల్
పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు నగరంలో షోలాపూర్ దొంగల ముఠా హల్ చల్ చేసింది. శాంతినగర్ ఎనిమిదవ రోడ్డులో ఓ చేపల వ్యాపారి ఇంట్లో నిన్న(గురువారం) అర్దరాత్రి దొంగతనానికి విశ్వ ప్రయత్నం చేశారు. ముఖానికి అడ్డంగా ముసుగులు కట్టుకుని...నిక్కర్లు, షార్టులు ధరించి ఇంటి ఆవరణంతా కలియదిరిగారు. దొంగల వద్ద కత్తులు, రాడ్లు ఉన్నట్లు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. సీసీ పుటేజీలో దొంగల విజువల్స్ స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఆరుగురు సభ్యులు గోడదూకి ఇంటి ఆవరణలోకి ప్రవేశించినట్లు రికార్డు అయింది. విషయం తెలిసి సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగల ముఠా మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. షోలాపూర్ దొంగల ముఠా ఏలూరు నగరంలో సంచరిస్తున్నారని విషయం బయటకు పొక్కడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
మద్యం మత్తులో సీఐ హల్చల్
-
మంత్రి ఆది అనుచరుల హంగామా
వైఎస్సార్ జిల్లా : మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు వీరంగం సృష్టించడంతో కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్ వద్ద అదనపు బలగాలు మోహరించాయి. వివరాల్లోకి వెళితే.. ఓ వివాదం విషయమై స్థానికంగా ఉన్న ఓ బెల్టుషాప్ యజమానిని తాళ్లపొద్దుటూరు ఎస్ఐ అదుపులోకి తీసుకున్నారు. అయితే మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరుడు పవన్ కుమార్ ...నిన్న రాత్రి ఎస్ఐని అడ్డుకున్నాడు. దీంతో విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో పవన్ కుమార్ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నానా హంగామా చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. అయితే ఈ వివాదానికి సంబంధించి మంత్రి ఆదినారాయణరెడ్డి ఇంకా స్పందించలేదు -
పీకలదాకా తాగి.. ఆపై ర్యాష్ డ్రైవింగ్
సాక్షి, కామారెడ్డి : డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసేది పోలీసులు.. మరి అదే పోలీసు అధికారే ఆ పరీక్షలో పట్టుబడితే.. కామారెడ్డి జిల్లాలో ఇదే జరిగింది.. నిజామాబాద్, కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే మార్గంలో సదాశివ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి మద్యం సేవించి కారు నడిపిన దర్పల్లి సీఐ ధరావత్ కృష్ణ ఒక ట్రాక్టర్ను ఢీకొని, తిట్టి మరీ వెళ్ళిపోయాడు. స్థానికులు వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. హైదరాబాద్ ఉన్నతాధికారుల ఆదేశాలతో సదాశివనగర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కారును పట్టుకున్నారు. అందులో ఉన్నది దర్పల్లి సీఐ ధరావత్ కృష్ణ అని తెలియగానే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఆదేశాలతో డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేసి కేసు నమోదు చేశారు. సదరు సీఐపై శాఖాపరమైన చర్యల్లో భాగంగా నిజామాబాద్ సీపీ కార్తికేయ విచారణ జరిపారు. నివేదికను పై అధికారులకు పంపి వెంటనే సీఐ బదిలీ వేటు వేశారు. దర్పల్లి నుంచి నిజామాబాద్ ఎర్హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ సీపీ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మద్యం మత్తులో వీరంగం సృష్టించింది ఒక సీఐ అని తెలియడంతో ఈ సంఘటన ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది. బదిలీ వేటు చర్యలు తీసుకోవడంతో పోలీసు శాఖ తీరుపై ప్రజలు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. -
బీజేపీ మహిళా ఎమ్మెల్యే హల్చల్
-
శ్రియ బాధ ఏంటో?
తమిళసినిమా: నటి శ్రియ బాధల్లో ఉందట. ఒకప్పుడు కోలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన నటి శ్రియ. విజయ్, జీవా ఇలా పలువురు హీరోలతో జత కట్టిన ఈ భామ అనతికాలంలోనే సూపర్స్టార్ రజనీకాంత్కు జంటగా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో శివాజీ లాంటి భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. దీంతో అప్పట్లో ఈ అమ్మడి లక్ చూసి తోటి హీరోయిన్లు అసూయపడ్డారు కూడా. అలాంటి నటి ఆ తరువాత కోలీవుడ్లో కనిపించకుండాపోయింది. అప్పటినుంచి కోలీవుడ్లో మళ్లీ తన స్థానాన్ని పొందడానికి చేయని ప్రయత్నాలు లేవనే చెప్పాలి. అలా చాలా కాలం తరువాత శింబు తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకుంది. ఆయన త్రిపాత్రాభినయం చేసిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో శ్రియ, తమన్నా కథానాయికలుగా నటించారు. ఆ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న శ్రియ శింబుతో లిప్లాక్ చుంబనా లకు కూడా వెనుకాడకుండా నటించింది. అయినా ఫలితం దక్కలేదు. ఇటీవలే విడుదలైన ఆ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీంతో శ్రియ చింతలో పడిపోయిందట. అయితే తెలుగులో మాత్రం శ్రియ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. ఆ మధ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి, అంతకుముందు నటించిన మనం చిత్రాల్లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా బాలకృష్ణతో పైసావసూల్ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఒక అవార్డుల కార్యక్రమంలో శ్రియ చీరకట్టు చాలా గ్లామరస్గా ఉందంటూ విమర్శలను ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. దీని గురించి శ్రియ పెదవి విప్పడం లేదు. -
అమ్మాయిలను ఎరగా వేసి నిలువు దోపిడి
-
జెడ్పీ సమావేశంలో సభ్యుల ఆందోళన
-
ఆడ ఏనుగు విరహంతో ఏం చేసిందంటే..
మైసూరు ప్యాలెస్లో బీభత్సం సృష్టించిన ఆడ ఏనుగు మైసూరు: మైసూరు ప్యాలెస్కు చెందిన రాజీ అనే 20 సంవత్సరాల ఆడ ఏనుగు మంగళవారం ప్యాలెస్ ఆవరణలో బీభత్సం సృష్టించింది. వివరాలు.. మైసూరు దసరా ఉత్సవాల్లో భాగంగా జంబూ సవారీలో పాల్గొనడానికి వచ్చిన అర్జున ఏనుగుతో రాజీ సాన్నిహిత్యం పెంచుకుంది. దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత అర్జున అడవికి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి విరహ వేదనతో ఉన్న రాజీ రెండు రోజులుగా ఆహారం కూడా ముట్టలేదు. ఎవ్వరినీ దగ్గరకు రానివ్వలేదు. ఈ క్రమంలో మంగళవారం ప్యాలెస్ ఆవరణలో పరుగులు పెట్టింది. నియంత్రించడానికి వచ్చిన సొంత మావటి పాషాపై కూడా దాడికి యత్నించింది. అతను చాకచక్యంగా దాని బారి నుంచి తప్పించుకొని ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. రెండు గంటల పాటు శ్రమించిన మావటీలు రాజీని అదుపులోకి తీసుకువచ్చారు. -
అదిగదిగో చిరుత
–గూళ్యపాళ్యంలో మళ్లీ కలకలం వజ్రకరూరు : మండలంలోని గూళ్యపాళ్యంలో చిరుత మళ్లీ కలకలం సష్టించింది. ఆదివారం ఉదయం గ్రామసమీపంలోని కొండపై నుంచి కిందకు వచ్చింది. కొద్దిసేపు పరిసరాల్లో తిరిగింది. అక్కడున్న కుక్కపై దాడికి యత్నించగా.. అది తప్పించుకుంది. ఆ తర్వాత మళ్లీ కొండపైకి వెళ్లి..కొద్దిసేపు ఒకేచోట ఉంది. చిరుత మరోమారు కనిపించడంతో గ్రామస్తులు హడలిపోయారు. మిద్దెలపైకెక్కి దాన్ని చూశారు. గ్రామస్తులకు చిరుత కన్పించడం నెల రోజుల వ్యవధిలో ఇది నాల్గోసారి. దీంతో రాత్రి సమయాల్లో ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. కొండ సమీపంలో నివసిస్తున్న కుటుంబాలు మరింత ఆందోళనకు గురవుతున్నాయి. పంట పొలాలకు వెళ్లడానికి రైతులు కూడా జంకుతున్నారు. ఈ నెల ఎనిమిదిన కురుబ కొమ్మె కేశప్ప అనేlరైతుకు చెందిన ఆవుదూడను గ్రామ సమీపంలోని ఊరుకుంట వద్ద చంపేసింది. అలాగే తొమ్మిదోతేదీ లాలుస్వామి ఆలయానికి చెందిన గుర్రంపైనా దాడి చేసి గాయపరిచింది. చిరుత విషయమై ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి గతంలోనే జిల్లా అధికారులతో మాట్లాడారు. వారి సూచన మేరకు అటవీ శాఖ అధికారులు, రెస్క్యూటీం, పోలీసులు గ్రామంలో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం వజ్రకరూరు ఎస్ఐ జనార్దన్ నాయుడు, ఏఎస్ఐ కుళ్లాయిస్వామి కూడా గ్రామంలో పర్యటించి.. ప్రజలను అప్రమత్తం చేశారు. కొండ పరిసరాల్లో బోన్లు ఏర్పాటు చేసి..చిరుతను బంధిస్తే సమస్య తీరుతుందని స్థానికులు అంటున్నారు. -
మళ్లీ చిరుత కలకలం
వజ్రకరూరు : గూళ్యపాళ్యం గ్రామంలో బుధవారం సాయంత్రం చిరుత మళ్లీ కనిపించింది. నాలుగు రోజుల క్రితం చిరుత దాడిలో ఒక దూడ మృతి చెందడంతో పాటు గుర్రంపై కూడా దాడి చేసి గాయపరచినట్లు గ్రామస్థులు తెలిపారు. ఎస్ఐ జనా ర్దన్నాయుడు గ్రామంలో పర్యటించి కొండ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. ఫారెస్టు ఆఫీసర్ నాగభూషణం, ఫారెస్టు సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. -
తాండూరులో దొంగల బీభత్సం
తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్, తాతగుడి పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎవరూ లేని ఇళ్లు చూసి చోరీలకు పాల్పడ్డారు. ఆరు ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారం, వెండి, నగదు దోచుకెళ్లారు. ఎంత మొత్తం చోరీ అయింది అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాతబస్తీలో దొంగ బాబాల హల్చల్
-
గూళ్యపాళ్యంలో చిరుత కలకలం
గూళ్యపాళ్యం (వజ్రకరూరు) : మండల పరిధిలోని గూళ్యపాళ్యం గ్రామంలో ఆదివారం చిరుత కనపడటంతో గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు. గ్రామ సమీపంలో ఉన్న కొండపై చిరుత కూర్చుని ఉన్న దృశ్యాన్ని గ్రామస్తులు గమనించారు.చిరుత ఉన్న విషయం దావనంలా వ్యాపించడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని చిరుతను చూసేందుకు గుమిగూడారు. అనంతరం చిరుత అక్కడి నుంచి కొండలో ఉన్న గుహలోకి వెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. సాయంత్రం కూడా మరోమారు చిరుత గుహలో నుంచి బయటకు వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. చిరుత సంచారం ఉన్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ జనార్ధన్ నాయుడు అక్కడకు చేరుకుని చిరుత సంచారం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. -
దొంగల బీభత్సం
♦ రెండు లారీలు, ప్రైవేట్ బస్సుపై రాళ్లతో దాడి గుత్తి రూరల్ : గుత్తి శివార్లలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు లారీలు, ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై రాళ్లతో దాడి చేశారు. లారీ డ్రైవర్ల వద్దనున్న రూ.28 వేల నగదును దోచుకెళ్లారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం హోస్కోటకు చెందిన అశోక్రెడ్డి, క్లీనర్ బాలుతో కలసి ఖాళీ సీసాల లోడుతో బెంగళూరుకు బయలుదేరాడు. మార్గమధ్యంలోని గుత్తి మండలం కరిడికొండ వద్ద లారీ పక్కకు ఆపి నిద్రించారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ముగ్గురు గుర్తు తెలియని యువకులు లారీపై ఒక్కసారిగా రాళ్లు రువ్వి డ్రైవర్ అశోక్రెడ్డి, క్లీనర్ రెహమాన్బాషాను భయభ్రాంతులకు గురి చేశారు. ఆ తరువాత కత్తులతో భయపెట్టి వారి వద్దనున్న రూ.8 వేల నగదు దోచుకెళ్లారు. కరిడికొండలో జితేంద్రనాయుడు తన ఇంటి ముందు పార్క్ చేసిన బైక్నూ ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి కొత్తపేట వద్ద బెంగళూరు నుంచి కోకాకోలా కూల్ డ్రింక్సుకు సంబంధించిన ఫ్రీజ్ల లోడుతో హైదరాబాదుకు వెళ్తున్న లారీపై దాడి చేశారు. లారీ రోడ్డు పక్కకు ఒరగడంతో తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి జిల్లా తొరియూరుకు చెందిన డ్రైవర్ మోహన్రాజు, క్లీనర్ బాలుపై దాడి చేశారు. డ్రైవర్ మోహన్రాజు ప్రతిఘటించగా దొంగలు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో అతని తొడపై పొడిచారు. దీంతో అతను కుప్పకూలడంతో అతని వద్దనున్న రూ.20 వేల నగదు నొక్కేశారు. గాయపడ్డవారు స్థానికుల సహాయంతో గుత్తి పోలీసుస్టేçÙన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. దొంగల బైక్ను పట్టుకున్న లారీ డ్రైవర్, క్లీనర్ దోపిడీ అనంతరం దొంగలు పారిపోయేందుకు ఉపయోగించిన బైక్ను డ్రైవర్ అశోక్రెడ్డి, క్లీనర్ రెహమాన్బాషా పట్టుకున్నారు. వారిద్దరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో విషయం లారీ యజమానికి చెప్పారు. యజమాని సూచన మేరకు వారు బెంగళూరుకు బయలుదేరి వెళ్లగా పామిడి దాటిన అనంతరం దొంగలు బైక్లో పెట్రోల్ అయిపోవడంతో రోడ్డు పక్కన ఆగి చూసుకుంటున్నారు. క్లీనర్ రెహమాన్ బాషా దొంగలను గుర్తించి డ్రైవర్కు చెప్పడంతో వారు లారీని తిప్పుకొని వచ్చి వారిపైకి దూసుకెళ్లారు. ఇది గమనించిన దొంగలు బైక్ను వదిలేసి పక్కనున్న చెట్ల పొదల్లోకి పారిపోయారు. ఆ తరువాత కాసేపటికి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాగా దొంగలు రాళ్లు రువ్వారు. అయితే బస్సును ఆపకపోవడంతో అక్కడ ఎలాంటి చోరీ జరగలేదు. -
రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు
కనగానపల్లి : కనగానపల్లి మండలం ఎలకుంట్లలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏడో వర్ధంతిని ప్రశాంత వాతావరణంలో నిర్వహించడాన్ని జీర్ణించుకోలేక టీడీపీ వర్గీయులు చెలరేగిపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు జనార ్దన్రెడ్డి, బయపరెడ్డి, రవీంద్రారెడ్డి, నందమోహన్రెడ్డి, నాగరాజుపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఎలకుంట్ల సహా బద్దలాపురంలో జరుగుతున్న వైఎస్సార్ వర్ధంతి సభలో పాల్గొనేందుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై స్థానిక బీసీ కాలనీలో పొంచి ఉన్న టీడీపీ కార్యకర్తలు వసంత్, ప్రవీణ్, ప్రసాద్, నారాయణ, వెంకటేశ్ సహా మరో 15 మంది కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. ఘటనలో జనార్టనరెడ్డి, బయపరెడ్డి, నందమోహన్రెడ్డిలకు గాయలయ్యాయి. ఈ ఉదంతంలో టీడీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలకూ గాయాలైనట్లు తెలతిసింది. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ సంఘటన జరిగినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో రామగిరి సీఐ యుగంధర్, నలుగురు ఎస్ఐలు ఎలకుంట్ల గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. రెండు పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. -
చిరుతల కలకలం
రాయదుర్గం : పట్టణంలోని ఈ సేవా కేంద్రం వద్ద గురువారం రెండు చిరుతపులులు కలకలం సృష్టించాయి. ఓ చిరుత ఉదయమే వెళ్లిపోగా.. మరో చిరుతను అటవీశాఖాధికారులు, ప్రజలు దాదాపు నాలుగు గంటల పాటు య త్నించి.. చివరికి బంధించారు. అంతా ఊపిరిపీల్చుకు న్న సమయంలో ఉదయం వెళ్లిపోయిన చిరుత మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో అదే ప్రాంతానికి రావ డంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి ఆనుకుని ఉన్న కొండలో నుంచి బుధవారం అర్ధరాత్రి ఈ సేవా, రిలయన్స్ టవర్ వద్ద ఉన్న ముళ్ల పొదల్లోకి రెండు చిరుతలు చేరుకున్నాయి. అక్కడ పందులపై దాడి చేసి తిన్నాయి. తెల్లవారగానే.. ఓ చిరుత కొండల్లోకి వెళ్లిపోయింది. మరొకటి అక్కడే నిద్రించింది. ఉదయం 10 గంటల సమయంలో ఓ యువకుడు బహిర్భూమికి వెళ్లగా చిరుత కన్పించింది. దీంతో స్థానికులకు చెప్పాడు. అయినా ఎవరూ నమ్మలేదు. చివరికి కొందరు యువకులు వెళ్లి పరిశీలించారు. ఆ సమయంలో రవినాయక్ అనే యువకుడిపై చిరుత దాడి చేయగా స్వల్పగాయాలతో బయటపడ్డాడు. విషయం పట్టణంలో దావానంలా వ్యాపించింది. అటవీశాఖాధికారులు, పోలీసులకు సమాచారం అందించి ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అటవీశాఖాధికారులు మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకుని వలలు సిద్ధం చేసుకున్నారు. ప్రజలు, యువకుల కేరింతలతో చిరుత భయపడి ఈ సేవా కేంద్రంలోని చెట్టుపైకి ఎక్కింది. ఆసమయంలో అక్కడున్న జాఫర్ అనే యువకుడిపై దాడి చేయగా స్వల్పగాయాలయ్యాయి. అనంతరం చెట్టు నుంచి కిందకు దూకి ముళ్లపొదల్లోకి దూరింది. దీంతో వల వేసి చిరుతను పట్టుకున్నారు. చిరుతను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతినాయుడు కళ్యాణదుర్గం రేంజ్ కార్యాలయానికి తలించారు. అక్కడి నుంచి తిరుపతి జూకు తరలిస్తున్నట్లు చెప్పారు. అయితే మళ్లీ రాత్రి 11గంటల సమయంలో ఉదయం వెళ్లిపోయిన చిరుత యథాస్థానానికి వచ్చి చేరడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. దాన్ని పట్టుకోవడానికి అధికారులు యత్నిస్తున్నారు. -
రెచ్చిపోయిన అధికార పార్టీ నేతలు
నల్లచెరువు : భూ సమస్యపై విచారణకు వచ్చిన రెవెన్యూ అధికారుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అధికార టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. కొడవళ్లు, రాళ్లతో దాడి చేసి ముగ్గురిని గాయపరిచారు. సంజీవుపల్లి రైల్వేగేటు సమీపంలోని పొలంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. బాధితులు సంజీవుపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు లక్ష్మినారాయణ, శ్రీరాములు, లక్ష్మన్నలు తెలిపిన మేరకు... 617–2 సర్వే నంబర్లో శ్రీరాములు తాత వెంకటప్పకు పూర్వీకుల ఆస్తి ఉంది. అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి నాయకులు రాధాక్రిష్ణ, ఇంద్రసేన నాయుడు, వెంకటరమణ, గంగాద్రి, నారాయణప్పలు తమకు కూడా ఆ భూమిలో భాగం ఉందని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువురి ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కళావతి, వీఆర్ఓ నజీర్, సిబ్బంది సోమవారం రైల్వేగేటు సమీపంలోని పొలం వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. శ్రీరాములు తనపొలం హక్కు పత్రాలు చూపించాడు. మరోవర్గమైన తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఆస్తి హక్కు రికార్డులు చూపాలని తహసీల్దార్ అడుగుతుండగానే.. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీరాములు, లక్ష్మినారాయణ, లక్ష్మన్న గాయపడ్డారు. వీరిని వెంటనే కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీరాములు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్పించారు. -
ఎస్ఎస్ఏలో అద్దెకార్ల మాయ!
→ నిబంధనలకు విరుద్ధంగా వైట్ బోర్డ్ వాహనాలు → అయినా పట్టించుకోని ఉన్నతాధికారులు → సొంతకార్లలో అద్దె దర్జా అనంతపురం ఎడ్యుకేషన్ : ఈ ఫొటోలో ఉన్న కారు ఎస్ఎస్ఏ ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న ఓ డిప్యూటీ ఇంజనీర్ది. ఆయన తన కారునే అద్దె వాహనంగా చూపించి ప్రతి నెలా రూ.24 వేలు తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకు తీసుకునే వాహనం కచ్చితంగా ఎల్లో బోర్డు (ట్యాక్సీప్లేట్) అయి ఉండాలి. కానీ ఈ అధికారి వైట్ బోర్డు (ఓన్ప్లేట్) వాహనంలో దర్జాగా తిరుగుతున్నారు. పదిలో నాలుగు వైట్ బోర్డు వాహనాలు సర్వశిక్ష అభియాన్లో మొత్తం పది వాహనాలు ఉన్నాయి. పీఓ, సెక్టోరియల్ ఆఫీసర్లు, డీఈలతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా ఎస్ఎస్ఏ నిధుల నుంచి వాహనం ఏర్పాటు చేశారు. వీటిలో పీఓ, సెక్టోరియల్ ఆఫీసర్లకు మాత్రం ఎల్లో బోర్డు వాహనాలు ఏర్పాటు చేశారు. ఇక డీఈలతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారికి ఏర్పాటు చేసిన కారు కూడా వైట్ బోర్డు కల్గినవే ఉన్నాయిl. వైట్ బోర్డు వాహనాలను అద్దెకు వినియోగించకూడదనే నిబంధన ఈ అధికారులకు అందరికీ తెలిసినా అడిగే వారు లేక నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఇలా ట్యాక్సీ ప్లేట్ స్థానంలో సొంతకార్లు వాడుతున్న వారిలో కొందరు తామే సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకోగా, మరికొందరు తమకు అనుకూలంగా ఉన్నవారి పేరిట వాహనాలు కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకున్నారు. కొత్త వాహనాలకు నెలనెలా చెల్లించాల్సిన కొనుగోలు కంతు ఈ అద్దెలో సరి చేస్తున్నారు. కిలోమీటర్లు మించి తిరిగితే ఒట్టు నెలకు రూ. 24 వేలు ప్రభుత్వం వాహనానికి అద్దె చెల్లిస్తుంది. సదరు వాహనం నెలలో 2,500 కిలోమీటర్లు తిరగాలి. అయితే ఎల్లో బోర్డు వాహనాలు మాత్రం కిలోమీటర్లు పూర్తిగా తిరుగుతున్నా...వైట్ బోర్డు వాహనాలు ఆ మేర తిరగడం లేదు. పైగా సొంత కార్లపై ఉన్న మమకారంతో వాటిని ఎక్కువగా తిప్పేందుకు ఇష్టపడడం లేదని ఆశాఖ సిబ్బందే చెబుతున్నారు. ఎల్లో బోర్డు కల్గిన వాహనాలను సెక్టోరియల్ ఆఫీసర్లు అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్న వాహనాలను క్యాంపులకు తీసుకెళ్తుంటారు. అయితే వైట్ బోర్డు కల్గిన వాహనాలు కార్యాలయం వద్ద ఖాళీగా ఉన్నా, వాటిని పంపడం లేదని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. వైట్బోర్డు కల్గిన వాహనాలన్నీ అధికారులవే కావడంతో సిబ్బంది వాటిని అడిగే సాహసం కూడా చేయడం లేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి ఎల్లో బోర్డు కల్గిన వాహనాలు ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ కచ్చితంగా తీసుకోవాలి. ఇందుకు రూ. 18–23 వేలు దాకా ఖర్చవుతుంది. వైట్బోర్డు వాహనాలకు ప్రతి ఏడాది ఇన్సూరెన్స్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా రూ. 6–10 వేలు మాత్రమే. అంటే వైట్బోర్డు కల్గిన వాహనాలను వినియోగిస్తూ మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొడుతున్నారు. కొసమెరుపు ఏమిటంటే... ఎస్ఎస్ఏలో ప్రతినెలా వాహనాలకు సంబంధించినlఅద్దె బిల్లులను పరిశీలించే బాధ్యతను వైట్బోర్డు వాహనాన్ని వినియోగిస్తున్న డీఈకే అప్పగించడం. -
తమ్ముళ్లూ... ఇది తగునా?
→ డ్రెయినేజీ పనులు అడ్డుకున్న టీడీపీ నేతలు → రోడ్డుపైనే మురుగునీటి నిల్వలు బి.యాలేరు(ఆత్మకూరు, అనంతపురం) : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. కొన్ని రోజులుగా పనులు అర్ధంతరంగా నిలిచి పోవడంతో మురుగునీరంతా రోడ్లపైకి చేరుకుని అసౌకర్యాలకు గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే... మండలంలోని బి.యాలేరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో గతంలో వేసిన సీసీ రోడ్లకు సంబంధించి డ్రెయినేజీలు ఏర్పాటు చేయలేదు. పలుమార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను స్థానికులు అభ్యర్థిస్తే జీఆర్జీఎస్ పథకం కింద రూ. 70 వేలు నిధులు మంజూరయ్యాయి. దీంతో పనులను స్థానిక సర్పంచ్ చేపట్టారు. సీసీ రోడ్డు పక్కనే డ్రెయినేజీల ఏర్పాటుకు గుంతలు తీస్తుండగా ఆ గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఆ పనులు చేయడానికి మీరెవరూ అంటూ నిలదీశారు. పనులకు ఎవరు అనుమతిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పనులు అర్ధంతరంగా ఆగిపోయాయని స్థానికులు పేర్కొంటున్నారు. అసలు సమస్య ఇదే.. బి.యాలేరులోని ఎస్సీ కాలనీలోని ఓ వీధిలో మూడు మినీ వాటర్ ట్యాంక్లు ఉన్నాయి. ఆ ట్యాంక్ల నుంచి వృధాగా పోతున్న నీరుతో బాటు, కాలనీ వాసుల ఇళ్ల నుంచి వెలువడుతున్న మురికి నీరు రోడ్లపైనే చేరుకుంటోంది. ఈ ప్రవాహం కాస్తా పక్కనే ఆర్డీటీ పాఠశాల నుంచి వెళ్తోంది. డ్రెయినేజీను ఆర్డీటీ పాఠశాలలో ఏర్పాటు చేయరాదని, మరో ప్రాంతం నుంచి కాలువలు ఏర్పాటు చేసుకోవాలంటూ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు సూచిస్తూ పనులు అడ్డుకున్నారు. దీంతో పనులు ఎలా చేయాలో అర్థం కాక మధ్యలోనే నిలిపి వేశారు. వారే అడ్డుపడుతున్నారు... కాలనీలో మురుగు కాలువలు ఏర్పాటు చేస్తే చాలా సమస్యలు దూరమవుతాయి. అయితే కాలనీ అభివృద్ధి చెందకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. ఆఖరుకు డ్రెయినేజీల ఏర్పాటుకు సైతం తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. – మహేష్, బి.యాలేరు -
బీచ్లో మందుబాబులు వీరంగం అరెస్ట్
-
కేపీహెచ్బీలో పోకిరీ హల్చల్
-
తిరుమలలో వీధికుక్కల స్వైరవిహారం
-
పోకిరికి బడితెపూజ
-
తిరుపతిలో సైకో వీరంగం
-
ఇంద్రకీలాద్రిపై వ్యక్తి హల్చల్
-
'హెచ్ఎల్సీ'లో జేసీ ప్రభాకర్ రెడ్డి హల్చల్
అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్ఎల్సీ కార్యాలయంలో మంగళవారం ఉదయం హల్చల్ చేశారు. ఈనెల 17వ తేదీలోగా చాగల్లు రిజర్వాయర్కు నీరు విడుదల చేయాలని, లేకుంటే వేలాదిమందితో కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. నీటి కోసం ఆత్మహత్యకైనా సిద్ధమేనని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 'మా వాటా మాకివ్వకుండా పేరూర్ డ్యామ్కు నీళ్లు ఎందుకిస్తారంటూ' ఆయన ఈ సందర్భంగా అధికారులను నిలదీశారు. -
జోరు పెంచిన బాలయ్య
-
హైదరాబాద్లో సైకో కలకలం