రాజ్యాంగం అమలుతీరుపై పరిశోధన పత్రం సమర్పణ | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం అమలుతీరుపై పరిశోధన పత్రం సమర్పణ

Published Sun, Oct 20 2024 3:04 AM | Last Updated on Sun, Oct 20 2024 3:04 AM

రాజ్యాంగం అమలుతీరుపై పరిశోధన పత్రం సమర్పణ

పాడేరు : వికసిత్‌ భారత్‌ 2047 అంతర్జాతీయ సదస్సులో రాజ్యాంగం అమలుతీరుపై పరిశోధన పత్రాన్ని సమర్పించినట్టు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్‌ వి.రమేష్‌బాబు తెలిపారు. ఈనెల 18,19 తేదీల్లో రాజస్థాన్‌లోని బికనీర్‌ నగరంలో జరిగిన అంతర్జాతీయ సెమినర్‌లో ఆయన హాజరయ్యారు. 78 సంవత్సరాల భారత రాజ్యంగ అమలు తీరుపై సదస్సులో ప్రసంగించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనను ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వనుము చిట్టబ్బాయ్‌, సహచర అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement