పార్క్‌లో వసతుపై ఆరా.. | - | Sakshi
Sakshi News home page

పార్క్‌లో వసతుపై ఆరా..

Published Sat, Sep 28 2024 2:32 AM | Last Updated on Sat, Sep 28 2024 2:32 AM

పార్క్‌లో వసతుపై ఆరా..

బాన్సువాడ రూరల్‌ : మండల కేంద్రంలోని కల్కి చెరువు కట్టకు ఆనుకుని నిర్మించిన మల్టి జనరేషన్‌ పార్క్‌ను శుక్రవారం రాత్రి బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. సమస్యల గురించి పర్యాటకులతో మాట్లాడారు. నాయకులు అంజిరెడ్డి, పిట్ల శ్రీధర్‌, కనుకుట్ల రాజు పాల్గొన్నారు.

సైన్స్‌ మేళాలో విద్యార్థిని ప్రతిభ

భిక్కనూరు : జిల్లా కేంద్రంలో యువజన క్రీడల శా ఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన ఉత్సవా ల్లో భాగంగా నిర్వహించిన సైన్స్‌ మేళాలో భి క్కనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పె ద్దబచ్చగారి స్పూర్తి రెడ్డి శుక్రవారం ప్రథమ బహు మతి గెలుచుకుంది. ఇదే పాఠశాలకు చెందిన వైష్ణవి, సాయి శ్రేయాస్‌, శివరాజు, విశ్వక్‌రాజు తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి జిల్లా సైన్స్‌ అధికారి సిద్దరాంరెడ్డి బహుమతులను అందజేశారు. సైన్స్‌ టీ చర్లు రాజు సరితను ప్రత్యేకంగా అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement