No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Feb 4 2025 1:36 AM | Last Updated on Tue, Feb 4 2025 1:36 AM

-

8లోu

మహబూబాబాద్‌కు చెందిన రాజేశ్‌, సునీత దంపతులకు ఐదేళ్ల కిందట వివాహమైంది. రెండేళ్ల క్రితం అతడికి వృషణ క్యాన్సర్‌గా నిర్ధారణ అయ్యింది. చిన్న వయస్సులోనే క్యాన్సర్‌ రావడంతో తల్లిదండ్రులయ్యే అవకాశం లేదంటూ.. మానసికంగా కుమిలిపోయారు. టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో చూసి హనుమకొండలోని ఓ ఫెర్టిలిటీ సెంటర్‌ను ఆశ్రయించారు. రాజేశ్‌ కీమో థెరపీకి వెళ్లే ముందు స్పెర్మ్‌, సునీత అండాలను భద్రపర్చారు. ఆతర్వాత ఐవీఎఫ్‌ ద్వారా వారికి ప్రస్తుతం పాప జన్మించింది. క్యాన్సర్‌ ఉన్నప్పటికీ తల్లిదండ్రులు కావడంతో వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement