ఖానాపూర్‌లో రాత్రి భోజనం చేసిన కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

ఖానాపూర్‌లో రాత్రి భోజనం చేసిన కేటీఆర్‌

Published Fri, May 10 2024 11:50 PM

ఖానాపూర్‌లో రాత్రి భోజనం చేసిన కేటీఆర్‌

ఖానాపూర్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ గురువారం భైంసా, నిర్మల్‌లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌ల అనంతరం తిరుగుప్రయాణంలో ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుక్యా జాన్సన్‌నాయక్‌తోపాటు బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ స్వాగతం పలికారు. కాసేపు ఎన్నికలపై చర్చించారు. అనంతరం ఇక్కడే రాత్రి భోజనం చేసి 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ వెళ్లిపోయారు. కేటీఆర్‌ కోసం ఆయన మిత్రుడు జాన్సన్‌నాయక్‌ ప్రత్యేక వంటకాలు చేయించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement