![ప్రకృతి సేద్యం వైపు మళ్లాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11nzt02-604902_mr-1739333309-0.jpg.webp?itok=T5wzrC96)
ప్రకృతి సేద్యం వైపు మళ్లాలి
హరిత విప్లవం తరువాత రైతులు ర సాయన ఎరువులు, పురుగుమందు లు దుర్వినియోగం చేసే స్థాయి లో విచ్చలవిడిగా వాడారు. దీంతో పంట ఉత్పత్తులు భారీగా పెరిగినప్పటికీ ఆస్పత్రుల సంఖ్య మరింతగా పెరిగింది. పంటలు విషం మాదిరిగా పండడంతో ఈ పరిస్థితి వ చ్చింది. రైతులు ప్రకృతి సేద్యం వైపు మళ్లాలి. ఒక్క ఆవుతో 30 ఎకరాలు సాగు చేయొచ్చు. తద్వారా పంట, భూమి, పర్యావరణాన్ని కాపాడొచ్చన్నారు. ప్రతి రైతు తనకున్న 5 శాతం భూమిలో ప్రయోగాత్మకంగా ప్రకృతి సాగు మొదలు పెట్టాలి. ప్రభుత్వం ఈ దిశగా ప్రోత్సహించాలి.
– కరుటూరి పాపారావు,
ఆదర్శ రైతు
Comments
Please login to add a commentAdd a comment